whatsapp image 2025 11 24 at 8.09.00 am

300 యూనిట్లలోపు విద్యుత్తు చార్జీల పెంపు?.. గృహ వినియోగదారులపై అధిక భారం

రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన?నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ‘స్థానికం’ అయిపోగానే పెంపు నిర్ణయం!వచ్చే ఏప్రిల్‌ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి కరెంటు చార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? సుదీర్ఘకాలంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై పడని చార్జీల భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమాయత్తమవుతున్నదా? తాజా పరిణామాలు అవుననే సంకేతమిస్తున్నాయి. 300 యూనిట్ల లోపు విద్యుత్తు టారిఫ్‌ను సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌, నవంబర్‌ 23 : రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం…

Read More
screenshot 2025 11 24 110823

తెలంగాణ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డబ్బు రూ. 2 వేల 200 కోట్లు

80 లక్షల ఖాతాల్లో నిధుల గుర్తింపు ఎస్బీఐలోనే అత్యధికం.. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా అన్ క్లెయిమ్డ్ సొమ్ము డిసెంబర్ 31లోగా క్లెయిమ్ చేసుకోకపోతే ‘డీఈఏఎఫ్’కు బదిలీ హైదరాబాద్, వెలుగు: కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ, దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడమో.. వెరసి రాష్ట్రంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల సొమ్ము దిక్కులేనిదై…

Read More
screenshot 2025 11 23 183643

Journalists go on relay hunger strike

Bhupalapally: Journalists who received allotment orders for plots began relay fasts and hunger strikes at the Collector’s office on Saturday, demanding immediate allocation of the lands. They stated that during the previous government’s relief, then-MLA Gandra Venkata Ramana Reddy, Collector Bhavesh Mishra, the tahsildar, and other officials approved plots for 37 reporters in Jayashankar Bhupalpally district…

Read More
screenshot 2025 11 23 182911

Chief Minister Revanth Reddy Reviews Arrangements for Telangana Rising Global Summit

Chief Minister Revanth Reddy conducted an inspection of the preparations for the upcoming Telangana Rising Global Summit at Bharat Future City. Scheduled for December 8 and 9, the event promises to draw representatives from across the globe. During his review, the Chief Minister offered multiple recommendations to the organising officials, emphasising the need for arrangements…

Read More
whatsapp image 2025 11 23 at 10.31.42 am

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య.. మూఢనమ్మకాలే కారణమా..?

అంబర్‌పేట-మల్లికార్జున్ నగర్‌లో తీవ్ర విషాదం ఉరేసుకుని దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి, కూతురు శ్రావ్య మృతి మూఢనమ్మకాలే ఆత్మహత్యకు కారణమని అనుమానం కొన్ని రోజుల క్రితమే పెద్ద కూతురు ఆత్మహత్య దేవుడు పిలుస్తున్నాడని..మేము కూడా పెద్ద కూతురు దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం

Read More
whatsapp image 2025 11 23 at 10.31.27 am

హైదరాబాద్‌లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది.

మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా.. ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ మీటింగ్‌లతో పాటు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల బందోబస్తుల్లో కూడా పాల్గొన్నట్లు తేలింది. నవంబర్ 21న సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీస్ మోజుతో చేసిన ఈ సాహసానికి మాదాపూర్ పోలీసులు యువతిని అరెస్ట్ చేసి.. కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.

Read More
whatsapp image 2025 11 23 at 10.31.18 am

జీవో 46తో బీసీలకు సర్కార్‌ దగా

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి: ఆర్‌ కృష్ణయ్యరవీంద్రభారతి, నవంబర్‌ 22: ‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని రెండేండ్లుగా నమ్మబలికిన కాంగ్రెస్‌ సర్కారు.. చివరకు బీసీలను నట్టేట ముంచింది’ అని ఎంపీ, బీసీ జాక్‌ చైర్మన్‌ ఆర్‌ కృష్ణయ్య, రాష్ట్ర బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభు త్వం జీవో46ను విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తంగా 50 శాతంలోపే…

Read More
whatsapp image 2025 11 23 at 10.27.01 am

పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!

50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా2011 జనగణన, 2024 కులగణన డేటాను ఆధారంగా చేసుకోవాలిపంచాయతీరాజ్ శాఖగైడ్లైన్స్.. జీవో 46 విడుదలవార్డు రిజర్వేషన్ల బాధ్యతఎంపీడీవోలకు, సర్పంచ్ రిజర్వేషన్లబాధ్యత ఆర్డీవోలకు అప్పగింతహైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్శాఖ స్పష్టంచేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం ‘జీవో నం. 46’…

Read More

అక్రమ వలసల నియంత్రణలో 1950 చట్టం: సీఎం హిమంతా బిస్వ శర్మ మార్క్ చర్య

గువాహటి, నవంబర్ — అస్సాం ప్రభుత్వం అక్రమ వలసల నియంత్రణలో భాగంగా దాదాపు ఏడు దశాబ్దాల నాటి Immigrants (Expulsion from Assam) Act, 1950 అమలును మళ్లీ చురుకుగా ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, మానవ హక్కుల వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.ఇటీవల సోనిత్‌పూర్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులను ‘‘విదేశీయులు’’గా గుర్తించి 24 గంటల్లో రాష్ట్రం విడిచి వెళ్లాలని జిల్లా పరిపాలన జారీ చేసిన ఆదేశాలు ఈ చట్టం అమలుకు నూతన ఆరంభంగా భావిస్తున్నారు. విదేశీయుల…

Read More