whatsapp image 2025 11 23 at 10.27.01 am

పాత పద్ధతిలోనే పంచాయతీ రిజర్వేషన్లు.. 50% మించకుండా అమలు..!

50% మించకుండా అమలు.. రొటేషన్ విధానంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కోటా2011 జనగణన, 2024 కులగణన డేటాను ఆధారంగా చేసుకోవాలిపంచాయతీరాజ్ శాఖగైడ్లైన్స్.. జీవో 46 విడుదలవార్డు రిజర్వేషన్ల బాధ్యతఎంపీడీవోలకు, సర్పంచ్ రిజర్వేషన్లబాధ్యత ఆర్డీవోలకు అప్పగింతహైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలుకానున్నాయి. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా చూసుకోవాలని పంచాయతీరాజ్శాఖ స్పష్టంచేసింది. రిజర్వేషన్ల ఖరారు కోసం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు శనివారం ‘జీవో నం. 46’…

Read More
1763875023940

ఓదెల MEO వ్యాఖ్యల కలకలం

విద్యార్థిని ఆరోపణల నేపథ్యంలో… చర్యలపై సందేహాలు Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఇటీవల నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో మండల విద్యాధికారి చేసిన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టిన సమయంలో, సమావేశంలో జరిగిన ఈ వ్యాఖ్యలు ఉపాధ్యాయుల్లో కలకలం రేపాయి.సమావేశంలో MEO మాట్లాడుతూ, పెద్దపల్లి మండలంలోని ZPHS కనగర్తి పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడిపై, అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న…

Read More

అక్రమ వలసల నియంత్రణలో 1950 చట్టం: సీఎం హిమంతా బిస్వ శర్మ మార్క్ చర్య

గువాహటి, నవంబర్ — అస్సాం ప్రభుత్వం అక్రమ వలసల నియంత్రణలో భాగంగా దాదాపు ఏడు దశాబ్దాల నాటి Immigrants (Expulsion from Assam) Act, 1950 అమలును మళ్లీ చురుకుగా ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, మానవ హక్కుల వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.ఇటీవల సోనిత్‌పూర్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులను ‘‘విదేశీయులు’’గా గుర్తించి 24 గంటల్లో రాష్ట్రం విడిచి వెళ్లాలని జిల్లా పరిపాలన జారీ చేసిన ఆదేశాలు ఈ చట్టం అమలుకు నూతన ఆరంభంగా భావిస్తున్నారు. విదేశీయుల…

Read More
417366 whatsapp image 2025 11 21 at 160913

HYDRAA recovers ₹700-Crore encroached land in Kondapur, fences off 4 acres of park space

HYDRAA’s intervention came after the Sri Venkateswara HAL Colony Residents Welfare Association lodged a complaint through the Prajavani grievance platform Hyderabad: The Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) on Friday safeguarded nearly 4 acres of government land in Kondapur, valued at around Rs 700 crore. The land, earmarked for parks and public amenities,…

Read More
whatsapp image 2025 11 22 at 1.17.56 pm (1)

తిరుమల ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు.. తీవ్ర వివాదం

ఇటీవల భర్త, స్నేహితులతో కలిసి తిరుమల వెళ్లిన శివజ్యోతి క్యూ లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకరమ్మ రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యలు ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. క్యూ లైన్‌లో స్నేహితులతో కలిసి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు…

Read More
whatsapp image 2025 11 22 at 1.17.32 pm

మహిళ అసిస్టెంట్ పైలెట్ పై అత్యాచారం?

హైదరాబాద్:నవంబర్ 22మహిళా అసిస్టెంట్ పైలెట్ పై ఓ పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయింది.. తెలిసిన వివరాల ప్రకారం.. విమానయాన సంస్థలో పని చేస్తున్న యువతిపై పైలట్ అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోహిత్ శరణ్, అనే వ్యక్తి బేగంపేట విమానాశ్రయంలో పైలట్‌గా పని చేస్తున్నాడు….

Read More
whatsapp image 2025 11 22 at 11.50.44 am

త్వరలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పూర్తి

పనుల స్థితి: 96% పనులు పూర్తి సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం కొమురవెల్లి వెళ్తుంటారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుంది.

Read More
whatsapp image 2025 11 22 at 11.50.16 am

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

TG: మావోయిస్టుల ఎన్కౌంటర్తో అలజడి రేగుతున్న వేళ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ ఎదుట 37 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు అజాద్, అప్పాసి నారయణ, ఎర్రాలు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ ప్రెస్మెట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించనున్నారు. కాగా ఆపరేషన్ కగార్తో పలు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.

Read More

కూల్చాలనుకుంటే..కాసులు కురిపిస్తోంది

హబ్సిగూడ: రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ చూసి జైలు సన్నివేశాలకు బాగుందని తన మొదటి చిత్రం షూటింగ్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. హీరో, విలన్ చేసే పోరాట దృశ్యాలు, ఖైదీలు కూరగాయలు కోయడం, బట్టలు ఉతికే సన్నివేశాలకు అనువుగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ ఉండటంతో షూటింగ్…

Read More
20251122 132250

మావోయిస్టు అగ్ర నేతల లొంగుబాటు

Hyderabad: టాప్ మావోయిస్ట్ నాయకులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ తెలంగాణలో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు సుమారు 20 మంది క్యాడర్‌ కూడా లొంగిపోయే అవకాశం ఉందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అతిపెద్ద వ్యవస్థీకృత లొంగుబాట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, విలేజీ రామగుండానికి చెందిన అప్పాసి నారాయణ 40 సంవత్సరాల క్రితం అడవి బాట…

Read More