5 ఎయిర్ పోర్టులను పేల్చేస్తామంటూ మెయిల్
హైదరాబాద్లో హైఅలర్ట్.అన్ని ప్రాంతాల్లో తనిఖీలు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్ పోర్ట్లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్ పోర్ట్లను పేల్చేస్తామని ఇండిగో కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అన్ని ఎయిర్ పోర్టుల్లో బాంబ్స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్ పోర్ట్లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర…


