whatsapp image 2025 11 20 at 11.04.06 am (1)

భారతదేశ 53వ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి గా : జస్టీస్ సూర్యకాంత్

ఢిల్లీ: 24 నవంబర్, 53వ CJI గా జస్టీస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. Feb 9 2027 వరకు ఆయన ఈ పదవి లో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్‌: హిసార్‌ గ్రామం నుంచి దేశ అత్యున్నత న్యాయ స్థానం వరకూ చేసిన ప్రస్థానం ఈ కథనంలో తెలుసుకుందాం. భారత న్యాయవ్యవస్థలో అత్యంత గౌరవనీయమైన స్థానమైన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) పదవికి చేపట్టిన జస్టిస్…

Read More