CM Revanth Reddy Launches Major Development Initiatives in Narsampet
Telangana Chief Minister Revanth Reddy has embarked on a visit to Narsampet in the Warangal…

Telangana Chief Minister Revanth Reddy has embarked on a visit to Narsampet in the Warangal district, accompanied by Minister Ponguleti Srinivasa Reddy and Chief Minister’s Advisor Vem Narender Reddy. They received a warm welcome from local MLAs, leaders, and officials. During this visit, CM Reddy inaugurated a series of development projects amounting to a substantial…
హన్మకొండ జిల్లా:డిసెంబర్ 05హన్మకొండ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, శుక్రవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు కలెక్టరేట్ లో రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాం డెడ్గా దొరికిపోయాడు. హనుమకొండ జిల్లా ఇన్చార్జి డి ఈ వో గాను వెంకటరెడ్డి, విధులు నిర్వహిస్తున్నారు ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.. వెంకట్ రెడ్డి, తో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్ ను…
డిజిటల్ సాంకేతికత పెరగడంతో ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఫోన్లోనే నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాలు ఎంతగా పెరుగుతున్నాయో అంతే వేగంగా సైబర్ నేరాలూ చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. అయితే ఒక రకమైన సైబర్ నేరం గురించి జనాలకు అవగాహన పెరగగానే ఈ నేరగాళ్లు సరికొత్త విధానానికి తెరలేపుతున్నారు. అందులో భాగంగానే వ్యక్తిగత రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వైనం బెంబేలెత్తిస్తోంది. మోసం చేసే…
భారత్లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin)కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఆహ్వానం లభించలేదు. కానీ, ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్కు ఆహ్వానం అందడం గమనార్హం. దీనిపై థరూర్ స్పందిస్తూ.. విపక్ష నేతను ఆహ్వానించని విషయం తనకు తెలియదని, తాను తప్పకుండా హాజరవుతానన్నారు. ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపించారోననే విషయం కూడా తనకు తెలియదన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి…
ఇంటర్నెట్ డెస్క్: రూ.లక్షలు విలువ చేసే వజ్రాలు పొదిగిన గుడ్డు ఆకారంలోని ఓ లాకెట్ (Diamond-studded locket)ను న్యూజిలాండ్(New Zealand)కు చెందిన ఓ దొంగ మింగేసిన అనూహ్య ఘటన ఆక్లాండ్లో చోటుచేసుకుంది. దుకాణ యజమాని ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను గుర్తించి లాకెట్ను ‘సహజ పద్ధతి’లో స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ ఆక్లాండ్లోని ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్లో 32 ఏళ్ల వ్యక్తి వజ్రాలు పొదిగిన…
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 9 మంది మహిళలతో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. బీజాపూర్లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్తో కలిసి ఎన్కౌంటర్ వివరాలను గురువారం వెల్లడించారు. ఎన్కౌంటర్ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు త్వరగా లొంగిపోతే మంచిదని, లేకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని…
ఇంటర్నెట్డెస్క్: వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ (US Work Permits)ల కాలవ్యవధిని కుదిస్తున్నట్లు యూఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఓ ప్రకటనలో తెలిపింది. శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవారు, గ్రీన్కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (EAD) కింద అనుమతులు జారీ చేస్తారు. దీనికి అయిదేళ్ల కాలవ్యవధి ఉండేది. తాజా సవరణలతో…
ముంబయి: ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ.. మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. కీలక వడ్డీరేట్లను (RBI Interest Rates) మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల…
షరతులు లేని ప్రేమ గురించి కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘ది గర్ల్ఫ్రెండ్’ (the girlfriend ott). రష్మిక, దీక్షిత్శెట్టి జంటగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి యువతను విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు నెలలు.. తొమ్మిది మంది మహిళల హత్యలు.. ఓ సీరియల్ కిల్లర్.. ఈ అంశాలతో రూపొందిన చిత్రం…
దిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.