InternationalLatest

ఇరాన్ దాడితో గ్లోబల్ గ్యాస్ సంక్షోభం భయం… రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై మిస్సైల్ దాడి కలకలం

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్–యునైటెడ్ స్టేట్స్ మధ్య పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చమురు సరఫరాలో

Read More
HyderabadLatestTelangana

ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్:తేదీ : 19.03.2026 బడ్జెట్ 2026-27 రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని రూపొందించబడుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల

Read More
LatestTelangana

సోషల్ మీడియాలో వేధింపులు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కఠిన హెచ్చరిక

సోషల్ మీడియా వేదికలు ప్రజల దగ్గర చేసే సాధనాలైనా, కొందరు వాటిని దుర్వినియోగం చేస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు

Read More
HyderabadLatestTelangana

హైదరాబాద్‌లో పారిశుద్ధ్యంపై కఠిన ఆదేశాలు: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య ఆదేశాలు:

Read More
HyderabadLatestTelangana

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ: శాసన మండలిలో మంత్రి పొంగులేటి ప్రకటన

రాష్ట్రంలో డిజిటల్ మీడియాకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో, త్వరలోనే కొత్త డిజిటల్ మీడియా పాలసీను తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

Read More
LatestTelangana

గ్యాస్ కోసం ఇక లైన్లు అవసరం లేదు.. దేశంలో తొలి LPG ATM ప్రారంభం – క్షణాల్లో సిలిండర్ రీఫిల్

దేశంలో ఎల్పీజీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇకపై గ్యాస్ సిలిండర్ కోసం రోజులు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కేవలం కొన్ని

Read More
LatestTelangana

మట్టి పాత్రలు వాడండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండి: అసెంబ్లీ ఆవరణలో ఉగాది కిట్లు అందజేసిన పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మట్టి పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా

Read More
LatestTelangana

ఎల్పీజీ కొరత ప్రభావం.. రైలులో ఆవు పేడ పిడకలు అమ్మిన వ్యక్తి వీడియో వైరల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితి సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు,

Read More
LatestTelangana

సిద్దిపేటలో తొలి ఆయిల్ పామ్ రిఫైనరీ ప్రారంభం.. ఉగాది కానుకగా రైతులకు భారీ లాభాలు – మంత్రి తుమ్మల

హైదరాబాద్: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జి. వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు.

Read More