📰 నకిలీ పత్రాలతో ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రయత్నం విఫలం… తాహేబ్ మహ్మద్ పట్టివేత
చేవెళ్ల గ్రామీణం, న్యూస్టుడే:రూ.కోటి విలువైన ప్లాట్ను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన ఘటన సోమవారం చేవెళ్లలో వెలుగుచూసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్రమత్తంగా వ్యవహరించిన అధికారులు
Read More