cropped cp.jpeg
screenshot 2025 12 13 200155

Global football icon Messi set for showdown with CM Revanth

Hyderabad: Global football giant Lionel Messi is all set to take on Chief Minister A Revanth Reddy in an exhibition match at the Rajiv Gandhi International Cricket Stadium on 13 December. The Argentinian national, widely regarded as the GOAT (Greatest of all Time) in football, will be showcasing his skills in front of approximately 30,000 spectators….

Read More
screenshot 2025 12 13 195925

Massive security for Messi GOAT tour match in city

Hyderabad: Themuch-anticipated Messi GOAT Tour – Live Event football match which is slated for December 13 at Rajiv Gandhi International Cricket Stadium, Uppal, has a seating capacity of approximately 39,000. To ensure the safety of spectators, players and VIPs, elaborate security and crowd management measures have been implemented. A total of 2,500 police personnel have been…

Read More
screenshot 2025 12 13 195644

Medical Camps at Polling Material Distribution Centers — DMHO Dr. K. Ravikumar

Nagar Kurnool: As per the instructions of the District Collector, medical camps are being organized at polling material distribution centers across Nagar Kurnool district in view of the second phase of Gram Panchayat elections, said District Medical and Health Officer Dr. K. Ravikumar. Medical camps have been set up at polling material distribution centers in Thimmajipet,…

Read More
screenshot 2025 12 13 195258

Lionel Messi: ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’.. 70 అడుగుల మెస్సి విగ్రహం ఆవిష్కరణ

ఇంటర్నెట్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (Lionel Messi) ‘గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రారంభమైంది. శనివారం తెల్లవారుజామున అతడు కోల్‌కతాకు చేరుకున్నాడు. మెస్సితో పాటు అతడి ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్‌ సువారెజ్‌ భారత్‌కు వచ్చారు. 14 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూడటానికి విమానాశ్రయానికి అభిమానులు వందల సంఖ్యలో తరలివచ్చారు. అర్జెంటీనా జెండాలను చేతబూని ‘మెస్సి మెస్సి’ అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. కోల్‌కతాలోని…

Read More
whatsapp image 2025 12 13 at 2.19.04 pm

ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే: సుప్రీంకోర్టు

ముంబయి హిట్‌-అండ్‌-రన్‌ కేసులో నిందితుడు మిహిర్‌ షాకు సుప్రీం కోర్టు బెయిల్‌ తిరస్కరించింది. చేసిన నేరానికి గానూ.. కొన్ని రోజుల పాటు జైల్లో ఉండాల్సిందేనని పేర్కొంది. శివసేన మాజీ నాయకుడి కుమారుడు మిహిర్‌ షా.. గత ఏడాది జులైలో వర్లీ ప్రాంతంలో మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అతను పరారయ్యాడు.

Read More
whatsapp image 2025 12 13 at 1.38.16 pm

మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు

కోల్‌కతా: ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సి పర్యటన సందర్భంగా కోల్‌కతా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో గందరగోళం చోటుచేసుకోవడంపై సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెస్సికి, క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. స్టేడియం నుంచి మెస్సి త్వరగా వెళ్లిపోయాడంటూ అంతకుముందు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మైదానంలోకి కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేశారు.

Read More
whatsapp image 2025 12 13 at 1.52.19 pm (1)

Telangana News: ఓటెయ్యకపోతే నా డబ్బులు తిరిగివ్వండి ప్లీజ్‌

నార్కట్‌పల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచి అభ్యర్థి.. ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి వసూలు చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఔరవానిలో చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి మద్దతుతో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలరాజు.. ఓటర్లకు డబ్బులు పంచాడు. కానీ.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జక్కల పరమేశ్‌ 450 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. దీంతో బాలరాజు దేవుడి ఫొటో పట్టుకొని ‘‘మీరు నాకు ఓటు వేస్తే దేవుడి…

Read More
screenshot 2025 12 13 194330

Lionel Messi: హైదరాబాద్‌ చేరుకున్న లియోనెల్ మెస్సి

హైదరాబాద్‌: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi) హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మెస్సీ బృందం ఉప్పల్‌ స్టేడియానికి చేరుకుంటుంది. మెస్సి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత  ఏర్పాటు చేశారు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు పెంచారు….

Read More
screenshot 2025 12 13 194012

PM Modi: కేరళలో భాజపా సరికొత్త చరిత్ర.. మోదీ హర్షం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం (BJPs victory in the Thiruvananthapuram Corporation)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. కేరళ రాజకీయాల్లో ఇదో కీలక మలుపుగా అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషి వల్లే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ను ఓడించగలిగినట్లు పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన భాజపా కార్యకర్తలను అభినందించారు. కేరళ అభివృద్ధి భాజపాతో…

Read More
whatsapp image 2025 12 12 at 6.38.33 am

లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం…

Read More