cropped cp.jpeg
Latest
screenshot 2025 12 05 212415

CM Revanth Reddy Launches Major Development Initiatives in Narsampet

Telangana Chief Minister Revanth Reddy has embarked on a visit to Narsampet in the Warangal district, accompanied by Minister Ponguleti Srinivasa Reddy and Chief Minister’s Advisor Vem Narender Reddy. They received a warm welcome from local MLAs, leaders, and officials. During this visit, CM Reddy inaugurated a series of development projects amounting to a substantial…

Read More
screenshot 2025 12 05 182227

Shashi Tharoor: రాహుల్‌కు కాదు.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం

భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin)కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీలకు ఆహ్వానం లభించలేదు. కానీ, ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌కు ఆహ్వానం అందడం గమనార్హం. దీనిపై థరూర్‌ స్పందిస్తూ.. విపక్ష నేతను ఆహ్వానించని విషయం తనకు తెలియదని, తాను తప్పకుండా హాజరవుతానన్నారు. ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపించారోననే విషయం కూడా తనకు తెలియదన్నారు. ఆపరేషన్‌ సిందూర్ గురించి…

Read More
screenshot 2025 12 05 180302

Diamond locket: రూ.లక్షలు విలువైన వజ్రాలు పొదిగిన గుడ్డు లాకెట్‌ను మింగేసిన దొంగ

ఇంటర్నెట్‌ డెస్క్‌: రూ.లక్షలు విలువ చేసే వజ్రాలు పొదిగిన గుడ్డు ఆకారంలోని ఓ లాకెట్‌ (Diamond-studded locket)ను న్యూజిలాండ్‌(New Zealand)కు చెందిన ఓ దొంగ మింగేసిన అనూహ్య ఘటన ఆక్లాండ్‌లో చోటుచేసుకుంది. దుకాణ యజమాని ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఆ దొంగను గుర్తించి లాకెట్‌ను ‘సహజ పద్ధతి’లో స్వాధీనం చేసుకున్నారు.  అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ ఆక్లాండ్‌లోని ప్యాట్రిడ్జ్ జ్యువెలర్స్‌లో 32 ఏళ్ల వ్యక్తి వజ్రాలు పొదిగిన…

Read More
screenshot 2025 12 05 120118

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతి: ఐజీ సుందర్‌రాజ్‌

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో 9 మంది మహిళలతో సహా మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. బీజాపూర్‌లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్‌తో కలిసి ఎన్‌కౌంటర్‌ వివరాలను గురువారం వెల్లడించారు.  ఎన్‌కౌంటర్‌ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టులు త్వరగా లొంగిపోతే మంచిదని, లేకుంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని…

Read More
download

RBI Interest Rates: గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ.. వడ్డీ రేట్లపై మరో 0.25 శాతం కోత

ముంబయి: ఈ ఏడాది ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్‌ బొనాంజా ప్రకటించిన ఆర్‌బీఐ.. మరోసారి గుడ్‌న్యూస్‌ చెప్పింది. కీలక వడ్డీరేట్లను (RBI Interest Rates) మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ (RBI) గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి పడిపోవడం, వృద్ధి రేటు పెరగడంతో రేట్ల…

Read More
whatsapp image 2025 12 05 at 11.25.27 am

రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం

దిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్‌ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Read More
whatsapp image 2025 12 05 at 10.02.19 am

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 ఉన్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్‌ అయిన తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు. మరోవైపు విశాఖ నుంచి 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌,…

Read More
whatsapp image 2025 12 04 at 3.49.43 pm

తెలంగాణ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ మాఫియా

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు హ్యాక్ ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లు హ్యాక్ చేసిన బెట్టింగ్ సైట్ల ముఠా పది రోజులుగా పనిచేయని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు కమిషనరేట్ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ వెబ్ సైట్లకు రీ-డైరెక్ట్ ప్రస్తుతం సర్వర్లను డౌన్ చేసిన ఐటీ విభాగం

Read More
416826 telangana rising global summit 2025 cm revanths key instructions to officials

తెలంగాణ రైజింగ్: గ్లోబల్ సమ్మిట్ ప్రజల కోసం తెరిచారు!

(తెలంగాణ ప్రభుత్వం: ప్రజలందరికీ శుభవార్త) అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – విజన్ 2047 యొక్క పబ్లిక్ ఎగ్జిబిషన్ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది! తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను, గ్లోబల్ విజన్‌ను దగ్గరగా చూసే అద్భుత అవకాశం ఇది. తేదీలు: డిసెంబర్ 10 నుండి 13 వరకు వేదిక: ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ ప్రవేశం: అందరికీ ఉచితం! కార్యక్రమంలో ఏముంటాయి: భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్…

Read More
screenshot 2025 12 03 184819

Fancy Number: ఫ్యాన్సీ నంబర్‌కు రూ.కోటికిపైగా వేలం పాడాడు.. తీరా..

ఇంటర్నెట్‌ డెస్క్: హరియాణాలో ఇటీవల ఓ ఫ్యాన్సీ వాహన నంబర్‌ కోసం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తే.. ఏకంగా రూ.1.17 కోట్లు పలికింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్‌గా వార్తల్లోకెక్కింది. అయితే.. ఆ నంబర్‌ దక్కించుకున్న వ్యక్తి మాత్రం గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో.. అసలు ఆ వ్యక్తి ఆదాయమెంత? అంత డబ్బు కట్టే స్తోమత ఉందా? అనే వివరాలు ఆరా తీయాలంటూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిత్‌ విజ్‌ సంబంధిత అధికారులను…

Read More