Latest

InternationalLatest

ఏఐ షాక్‌.. కుదేలైన ప్రపంచ టెక్ షేర్లు

హైదరాబాద్ :ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ రోజురోజుకూ అత్యాధునికంగా మారుతూ మార్కెట్‌ను ఊహించని వేగంతో కుదిపేస్తున్నాయి. మానవుల అంచనాలకే కాదు… దశాబ్దాలుగా టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న

Read More
LatestTelangana

ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ… మహాజాతరకు ముగింపు

మేడారం :మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన వారం రోజుల అనంతరం తిరుగువారం జరపడం ఆనవాయితీగా

Read More
LatestTelangana

మున్సిపల్ నామినేషన్ల విత్‌డ్రా చివరి రోజు హైడ్రామా

బీఫామ్‌లు దక్కక తిరుగుబాటు… రాజీనామాలు, ఆందోళనలు, చెప్పుల దాడులు హైదరాబాద్ / నెట్‌వర్క్ :మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ హైడ్రామా నడిచింది.

Read More
HyderabadLatestTelangana

రాష్ట్రంలో రోజుకు 250 మంది సైబర్ నేరాల బారిన… నెలలోనే రూ.158 కోట్ల నష్టం

హైదరాబాద్:రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతుండగా, ప్రతిరోజూ రూ.5.5 కోట్లకు పైగా ప్రజలు మోసాలకు గురవుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే

Read More
HyderabadLatest

విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్‌కు ఇంకుడు గుంత తప్పనిసరి

హైదరాబాద్ సిటీ :హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్లకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు

Read More
LatestNational

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ గౌరవ సభ్యుడు శ్రీ వడ్డేపల్లి రాంచందర్

Read More
LatestTelangana

మెదక్‌లో కాంగ్రెస్‌దే గెలుపు లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్, ఫిబ్రవరి 4, 2026:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉద్యమం చేశారని, అయితే బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కల్వకుంట్ల కుటుంబం

Read More
LatestNational

మణిపూర్ కొత్త సీఎం యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్.. ఎవరీయన.. నేపథ్యమేంటి..?

సరిగ్గా ఏడాది క్రితం అల్లర్లు, ఉద్యమాలు, ఆందోళనతో అట్టుడికిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్ కు కొత్త సీఎం రానున్నారు. తీవ్ర అల్లర్లతో రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంలో

Read More
LatestTelangana

మల్లాపూర్‌: ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీలు మృతి

మల్లాపూర్‌: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముగిలిపేట వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా

Read More