cropped cp.jpeg
oip

wedding: పెళ్లైన తొలి రాత్రే భయంతో వరుడు పరారీ

మేరఠ్‌: వివాహం జరిగిన తొలి రోజే వరుడు భయంతో ఇంటి నుంచి పారిపోయాడు. రాత్రి వేళ మానసిక ఆందోళనకు గురైన మోను (26) అనే యువకుడు అదృశ్యమైన ఘటన యూపీ(Uttar Pradesh)లో వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు రోజుల తర్వాత హరిద్వార్‌లో అతడి ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  శారధన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచాపుర్‌కు చెందిన మోను నవంబర్ 27న రాత్రి…

Read More