cropped cp.jpeg
whatsapp image 2025 12 12 at 6.38.33 am

లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న బస్సు ఘాట్‌రోడ్డు వద్ద లోయలోకి దూసుకెళ్లింది. ఘటనాస్థలి వద్ద ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన బస్సులో నిండుగా ప్రయాణికులున్నారు. భద్రాచలంలో ఆలయ దర్శనం…

Read More
whatsapp image 2025 12 12 at 5.06.13 pm (2)

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన బస్సు ప్రమాద స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.

Read More
newindianexpress 2025 10 16 vsnujwqg camp

Andhra Pradesh HC questions long-term postings at same place, seeks clarity on spouse exemptions

VIJAYAWADA: The Andhra Pradesh High Court questioned the long-term posting of government employees in the same location, especially in cases where husband and wife are serving at the same station for several years on Friday. The bench observed that such practices deny opportunities to other employees who wish to work in those locations and that…

Read More
whatsapp image 2025 12 06 at 7.05.25 pm

Rohit Sharma: విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడవ వ‌న్డే.. భారీ రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శ‌ర్మ‌..!

విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. అత‌డు శ‌నివారం విశాఖ వేదిక‌గా ద‌క్షిణాప్రికాతో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో 27 ప‌రుగులు చేస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు.ఇప్పటివరకూ భారత్ తరపున స‌చిన్ టెండూల్క‌ర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్ర‌విడ్‌లు మాత్ర‌మే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల కంటే ఎక్కువ ప‌రుగులు సాధించారు.

Read More
screenshot 2025 12 05 182804

Loan Fraud: లోన్‌ ఇస్తారు.. మొత్తం కాజేస్తారు.. ఇదో కొత్త తరహా రుణ దందా

డిజిటల్‌ సాంకేతికత పెరగడంతో ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఫోన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాలు ఎంతగా పెరుగుతున్నాయో అంతే వేగంగా సైబర్‌ నేరాలూ చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. అయితే  ఒక రకమైన సైబర్‌ నేరం గురించి జనాలకు అవగాహన పెరగగానే ఈ నేరగాళ్లు సరికొత్త విధానానికి తెరలేపుతున్నారు. అందులో భాగంగానే వ్యక్తిగత రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వైనం బెంబేలెత్తిస్తోంది.  మోసం చేసే…

Read More
screenshot 2025 12 03 184302

Hyderabad: పెళ్లంటూ దగ్గరై.. రూ.40 లక్షలు కొట్టేశాడు

మనోవేదనతో అనారోగ్యానికి గురైన బాధితురాలు హైదరాబాద్‌: జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్‌ మోసానికి గురయ్యే అవకాశం ఉందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో రాష్ట్రంలో 6 వారాలపాటు నిర్వహించనున్న ‘ఫ్రాడ్‌ కా ఫుల్‌స్టాప్‌’ అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతి (30) సైబర్‌ మోసగాడి బారిన పడి నష్టపోయి తనకు ఫిర్యాదు చేసిందన్నారు. ‘సామాజిక మాధ్యమంలో ఆమెకు ఒక యువకుడితో స్నేహం…

Read More
screenshot 2025 12 03 183918

రిజర్వేషన్‌ ‘పరేషాన్‌’.. అప్పుడే నిండిన సంక్రాంతి రైళ్లు

సంక్రాంతి పండుగకు నగరంలోని ప్రముఖమైన కాచిగూడ స్టేషన్‌ నుంచి వెళ్లే అన్ని రైళ్లలోనూ నిరీక్షణ జాబితాలు (వెయిటింగ్‌ లిస్ట్‌లు) కనబడుతున్నాయి. పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి నగరవాసులు రెండు నెలల ముందుగానే టిక్కెట్లను రిజర్వేషన్‌ చేయించుకున్నారు. దీంతో 2026 జనవరి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగకు టిక్కెట్లు దొరకని పరిస్థితి. చివరి నిమిషంలో ఎవరైనా టిక్కెట్లు రద్దు చేసుకోకపోతారా, తమకు దొరక్క పోతాయా అనే ఆశాభావంతో నగర ప్రజలు…

Read More
whatsapp image 2025 11 29 at 9.03.55 pm

రేపు మావోయిస్టుల బంద్

ఏజెన్సీలో హై అలర్ట్ ఈ నెల 18, 19 తేదీల్లో మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లతో హిడ్మాతో పాటు మృతి చెందిన పలువురు మావోయిస్టులు ఈ నెల 30న బంద్ కు పిలుపు ఇచ్చిన మావోయిస్టులు దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించవద్దని సూచన ఏజెన్సీలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు మావోయిస్టుల బంద్ నేపథ్యంలో భద్రాచలం, పాడేరు, గుత్తేడు, వై రామవరం, తదితర లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోనున్న…

Read More
whatsapp image 2025 11 28 at 12.35.19 pm (1)

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసిన ధర్మాసనం ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా…

Read More
whatsapp image 2025 11 28 at 12.35.19 pm

అమరావతికి కొత్త కళ.. 15 బ్యాంకులకు నేడు శంకుస్థాపన

అమరావతిలో 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాలు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11.22 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి…

Read More