శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో హుండీ ఆదాయం వెల్లువ — 13 రోజుల్లో రూ.5.61 కోట్లు
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో భక్తులు అపార భక్తిని చాటుకున్నారు. ఇటీవల వైభవంగా నిర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా
Read More