Latest

LatestTelangana

మార్చి 31లోపు విద్యుత్ స్తంభాలపై వేలాడే కేబుల్ వైర్లు తొలగించాలి: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

హనుమకొండ సిటీ :విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా గుత్తులుగా వేలాడుతున్న కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ వైర్లను మార్చి 31లోపు పూర్తిగా తొలగించాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కేబుల్,

Read More
HyderabadLatest

ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఈగల్ టీం మెరుపు దాడులు.. 4 రోజుల్లో 75 మంది పరారీలో నిందితుల అరెస్ట్

హైదరాబాద్:తెలంగాణ పోలీసుల ఈగల్ టీం (EAGLE Team) స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పరారీలో ఉన్న నిందితులను రికార్డు స్థాయిలో అరెస్ట్ చేస్తోంది. చిన్న క్లూ దొరికినా చాలు..

Read More
HyderabadLatest

హైడ్రా నుంచి కొత్త కార్యక్రమం: ఫోన్-ఇన్ ద్వారా ఫిర్యాదులకు అవకాశం

హైదరాబాద్ :హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు, పార్కులు, కుంటలు, చెరువుల సంరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా (HYDRA) ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడిందని అధికారులు

Read More
LatestTelangana

భారీ భద్రత మధ్య మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

హనుమకొండ, ఫిబ్రవరి 5:హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం దేవాదాయ శాఖ

Read More
LatestNational

AIకి పనోళ్లుగా మనుషులు.. అడ్డా కూలీలుగా గంటకింతని పేమెంట్స్..!

AI వల్ల కొన్ని ఉద్యోగాలకు.. తద్వారా ఉద్యోగులకు ఎసరు వచ్చి పడిన వాస్తవం. ఇప్పుడు తాజాగా AI మరో అడుగు ముందుకేసింది. మనుషులను AI అద్దెకు తీసుకుంటుంది.

Read More
LatestTelangana

తెలంగాణకు ‘గాడిద గుడ్డే’ తీసుకొచ్చారు: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

కరీంనగర్, ఫిబ్రవరి 5:బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు తప్ప ఏమీ తేలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా

Read More
LatestTelangana

రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య.. ఆస్థి కోసం సొంత అన్న చేతిలో లాయర్ స్వప్న హత్య

రంగారెడ్డి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లాయర్ స్వప్నను ఆమె సొంత అన్నే సుపారీ

Read More
Latest

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బలం.. 44వ వార్డు బీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లో చేరిక

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

Read More
InternationalLatestNational

అమెరికా–రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ముగింపు దశలోకి.. ప్రపంచాన్ని వెంటాడుతున్న అణు పోటీ భయం

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ భద్రతకు కీలకంగా ఉన్న అమెరికా–రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం (న్యూస్టార్ట్‌ ఒప్పందం) ఫిబ్రవరి 5తో ముగియనుంది. ఈ ఒప్పందం గడువు ముగియడంతో ఇరుదేశాల

Read More