మార్చి 31లోపు విద్యుత్ స్తంభాలపై వేలాడే కేబుల్ వైర్లు తొలగించాలి: టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
హనుమకొండ సిటీ :విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా గుత్తులుగా వేలాడుతున్న కేబుల్, బ్రాడ్బ్యాండ్ వైర్లను మార్చి 31లోపు పూర్తిగా తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కేబుల్,
Read More