రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ మండుతున్న ఎండల ప్రభావానికి
Read More