e-KYC చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం: సివిల్ సప్లై కమిషనర్
హైదరాబాద్: ఈకేవైసీ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈకేవైసీ చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం అని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.
Read More