LatestTelangana

రవీంద్రభారతిలో ఘనంగా 55వ జాతీయ భద్రతా దినోత్సవం

హైదరాబాద్: రవీంద్రభారతి వేదికగా 55వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగం మరియు National Safety Council ఆధ్వర్యంలో

Read More
Latest

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. భారత విమానయాన రంగానికి భారీ దెబ్బ

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య సాగుతున్న పోరుతో గగనతల మార్గాలు మూతపడటంతో అనేక అంతర్జాతీయ సర్వీసులు

Read More
LatestNational

ఏప్రిల్ 1, 2026 నుంచి E–20 పెట్రోలు.. 95 RON తప్పనిసరి

భారతదేశంలో ప్రస్తుతం అమ్ముతున్న సాధారణ పెట్రోలు 91 RON (Research Octane Number) రేటింగ్‌తో ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 2026 ఏప్రిల్ 1

Read More
LatestTelangana

బతికుండగానే ‘చనిపోయినట్లు’ చూపించి రూ.1.52 కోట్లు కాజేసిన ఎల్ఐసీ ఏజెంట్లు

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ పరిధిలో భారీ బీమా మోసం వెలుగులోకి వచ్చింది. అశ్వాపురం మండలానికి చెందిన ఇద్దరు ఎల్ఐసీ ఏజెంట్లు తప్పుడు ధృవీకరణ

Read More
LatestNational

హార్ముజ్ మూసివేతతో ఇంధన సంక్షోభం.. అత్యవసర చర్యలపై కేంద్రం దృష్టి

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ చమురు నిల్వలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 80 డాలర్లు దాటగా,

Read More
LatestNational

యూపీఐ ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పైనా చార్జీలు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయల్ చార్జీల్లో కీలక మార్పులు చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డు ద్వారా మాత్రమే కాకుండా, యూపీఐ ద్వారా ఏటీఎం

Read More