ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి — కాళేశ్వరం గొప్ప అనేది భ్రమే: సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైన భూసేకరణ, నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
Read More