LatestNational

న్యూఢిల్లీలో దారుణం.. ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో కొట్టి వ్యాపారవేత్త హత్య

దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారి 36 ఏళ్ల వ్యాపారవేత్త ప్రాణాలు కోల్పోయాడు. ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో విచక్షణరహితంగా

Read More
LatestTelangana

రాజమండ్రి–కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. జబర్దస్త్ కమెడియన్ బాబీ మృతి

రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో

Read More
LatestNational

ఆన్‌లైన్ గేమ్ మృత్యుపాశం.. ముగ్గురు అక్కాచెల్లెల్లు ఒకేసారి ఆత్మహత్య

ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్:ముగ్గురు అక్కాచెల్లెలు… ఒకే గది, ఒకే జీవితం, ఒకే బంధం… చివరికి మరణంలోనూ విడిపోలేదు. 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్ బాలికలు

Read More
LatestTelangana

మేడారం తిరుగువారానికి వెళ్తుండగా బొలెరో బోల్తా.. 15 మందికి గాయాలు

ములుగు/మేడారం:ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి–మేడారం మార్గంలో తిరుగువారం పండుగకు వెళ్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి

Read More
LatestTelangana

ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు క్లీన్ చిట్

హైదరాబాద్‌/జగిత్యాల:పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు ఊరట లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ మారారని ఆరోపిస్తూ

Read More
LatestTelangana

మేడారం జాతరతో ఆర్టీసీకి ₹3.28 కోట్ల ఆదాయం

భద్రాద్రికొత్తగూడెం :మేడారం మహాజాతర సందర్భంగా భక్తులను గమ్యస్థానానికి చేర్చడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. జాతర కాలంలో ప్రత్యేక బస్సు

Read More
InternationalLatest

ఏఐ షాక్‌.. కుదేలైన ప్రపంచ టెక్ షేర్లు

హైదరాబాద్ :ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ రోజురోజుకూ అత్యాధునికంగా మారుతూ మార్కెట్‌ను ఊహించని వేగంతో కుదిపేస్తున్నాయి. మానవుల అంచనాలకే కాదు… దశాబ్దాలుగా టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న

Read More
LatestTelangana

ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ… మహాజాతరకు ముగింపు

మేడారం :మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన వారం రోజుల అనంతరం తిరుగువారం జరపడం ఆనవాయితీగా

Read More
LatestTelangana

మున్సిపల్ నామినేషన్ల విత్‌డ్రా చివరి రోజు హైడ్రామా

బీఫామ్‌లు దక్కక తిరుగుబాటు… రాజీనామాలు, ఆందోళనలు, చెప్పుల దాడులు హైదరాబాద్ / నెట్‌వర్క్ :మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ హైడ్రామా నడిచింది.

Read More
HyderabadLatestTelangana

రాష్ట్రంలో రోజుకు 250 మంది సైబర్ నేరాల బారిన… నెలలోనే రూ.158 కోట్ల నష్టం

హైదరాబాద్:రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతుండగా, ప్రతిరోజూ రూ.5.5 కోట్లకు పైగా ప్రజలు మోసాలకు గురవుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే

Read More