HyderabadLatestTelangana

అన్ని మర్యాదలు మర్చిపోయారు: సీఎం రేవంత్‌పై కవిత ఆగ్రహం

హైదరాబాద్/చేవెళ్ల:సీఎం రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ మర్యాదలను అతిక్రమించి మాట్లాడుతున్నారని, వెలమ జాతిని లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్

Read More
LatestTelangana

కాళేశ్వరం కమీషన్లకే పేదోడి గూడు విస్మరించారు: మంత్రి పొంగులేటి

అశ్వారావుపేట :కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే భారీ కమీషన్లు వస్తాయన్న ఆశతో గత ప్రభుత్వం పేదోడి గూడును పూర్తిగా విస్మరించిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర విమర్శలు

Read More
HyderabadLatestTelangana

కేపీహెచ్‌బీలో విషాదం: మూడో అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ (కేపీహెచ్‌బీ): కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత

Read More
LatestTelangana

ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట

ములుగు: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించాయి. మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ

Read More
LatestTelangana

వర్క్ స్ట్రెస్ తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్: గచ్చిబౌలి ప్రాంతంలోని యాక్సెంచర్ కంపెనీలో పనిచేస్తూ, మియాపూర్ పరిధిలోని బీకే ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న అమలాపురం ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సతీష్ (31) ఆత్మహత్యకు

Read More
LatestTelangana

“బీఆర్‌ఎస్ అవినీతి పార్టీ అని కవితే చెబుతోంది – మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు”

మెదక్‌ | ఫిబ్రవరి 5, 2026:బీఆర్‌ఎస్‌ ఒక అవినీతి పార్టీ అని ఆ మాట కేసీఆర్‌ బిడ్డ కవితనే చెబుతున్నదని తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, మెదక్‌

Read More
LatestTelangana

కాంగ్రెస్‌కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లానే తీసేస్తారు: మున్సిపల్ ప్రచారంలో కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 05:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో

Read More
LatestNational

రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? బ్యాటరీని నాశనం చేసే ఆ అలవాటు మానేయండి!

మనలో చాలా మంది రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉదయం తీసే అలవాటు కలిగి ఉంటారు. అలాగే బయటకు వెళ్లే ముందు ఫుల్ ఛార్జ్ చేయడం కూడా

Read More
LatestNational

మేఘాలయలో బొగ్గు గనిలో భారీ పేలుడు

మేఘాలయ రాష్ట్రంలోని ఈస్ట్ జయంతియా హిల్స్ జిల్లాలో గురువారం ఉదయం ఒక బొగ్గు గనిలో పెద్ద పేలుడు సంభవించగా, అత్యల్పం 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Read More