ఇక ఇండియాలో ప్రభుత్వ బ్యాంకులు నాలుగే?
హైదరాబాద్:డిసెంబర్ 02ప్రభుత్వ రంగ బ్యాంక్ ల మలి విడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది, ఐదేళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 కు తగ్గించింది ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగు తగ్గించాలని చూస్తుంది.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో త్వరలోనే మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టనుంది, బ్యాంక్ ల మలి విడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది… అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ…


