cropped cp.jpeg
screenshot 2025 11 14 140424

ముఖేష్ అంబానీకి షాక్ .. జీఎస్టీ నోటీసులు..!

ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్కు అహ్మదాబాద్ CGST కమిషనర్ రూ. 57 కోట్లకు జీఎస్టీ పెనాల్టీ నోటీసు జారీ అయ్యింది. జూలై 2017 నుంచి జనవరి 2018 మధ్య ఆసియాలో వెస్సెల్ హయ్యరింగ్ సర్వీసులపై తక్కువ జీఎస్టీ చెల్లించినందున జీఎస్టీ నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వ్యాపార కార్యకలాపాలు ప్రభావితం కాలేదని వెల్లడించింది. జీఎస్టీ అధికారులు ఇచ్చిన నోటీసులపై అప్పీలుకు వెళ్లాలని రిలయన్స్ గ్రూప్ భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్…

Read More