cropped cp.jpeg
Latest
whatsapp image 2025 12 06 at 7.05.25 pm

Rohit Sharma: విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడవ వ‌న్డే.. భారీ రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శ‌ర్మ‌..!

విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. అత‌డు శ‌నివారం విశాఖ వేదిక‌గా ద‌క్షిణాప్రికాతో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో 27 ప‌రుగులు చేస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో భార‌త ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు.ఇప్పటివరకూ భారత్ తరపున స‌చిన్ టెండూల్క‌ర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్ర‌విడ్‌లు మాత్ర‌మే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20 వేల కంటే ఎక్కువ ప‌రుగులు సాధించారు.

Read More
screenshot 2025 11 30 180417

Rohit Sharma: వన్డేల్లో అత్యధిక సిక్స్ల వీరుడిగా రోహిత్ శర్మ

ఇంటర్నెట్ డెస్క్ టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్స్ ల వీరుడిగా నిలిచాడు. రాంచిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ దీనికి వేదికైంది. ప్రేనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్లో (14.1, 14.2) రోహిత్ రెండు వరుస సిక్స్ లు బాదాడు. ఈ మ్యాచ్ ముందు వరకు రోహిత్ శర్మ ఖాతాలో వన్డేల్లో 349 సిక్స్లున్నాయి. ప్రెనెలన్ సుబ్రాయెన్ బౌలింగ్లో వచ్చిన రెండు వరుస సిక్స్ లతో రోహిత్ శర్మ….

Read More