Andhra Pradesh

Andhra PradeshLatestTelangana

కొండా సురేఖ శ్రీశైలం ఆలయ సందర్శనం – కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

ఈ రోజు ఉదయం శ్రీశైలం లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కూతురు సుష్మితా పటేల్, మనవడు కొండ శ్రేయాన్ష్ మురళీకృష్ణ పటేల్‌తో కలిసి

Read More
Andhra PradeshLatest

నేటికీ తిరుమల ఉచిత అన్నదాన సత్రానికి 40 ఏళ్లు…

తిరుమల లో నాడు ఎన్టీఆర్ హయాంలో అన్నదానం సత్రం ప్రారంభం… 87 ఏళ్ల వయస్సులో 1881లో తుదిశ్వాస విడిచిన తరిగొండ వెంగమాంబ భక్త కవయిత్రి.తిరుపతి శ్రీవేంకటేశ్వరుని భక్తురాలు.స్వామి

Read More
Andhra PradeshLatestTelangana

టెలిమెట్రీల బాధ్యత నుంచి కేఆర్ఎంబీ తప్పింపు? రాష్ట్రాలదేనంటూ లేఖ

హైదరాబాద్: కృష్ణా నది జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న వేళ, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది. కేటాయింపులకు

Read More
Andhra PradeshLatest

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

అమరావతి: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే దిశగా

Read More
Andhra PradeshLatest

సామర్లకోట బాణసంచా కేంద్రంలో ఘోర పేలుడు — పలువురు మృతి, ఆరుగురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స

Samarlakota సమీపంలోని వేట్లపాలెం ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదం తీవ్రస్థాయిలో చోటుచేసుకోవడంతో

Read More
Andhra PradeshLatest

భీమవరంలో ఫారెస్ట్ అధికారిపై ఏసీబీ దాడి — రూ.4 లక్షల లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడి నిర్వహించి అటవీశాఖకు చెందిన ఒక అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. భీమవరం ఫారెస్ట్ సెక్షన్

Read More
Andhra PradeshLatest

తెలంగాణలో జనసేన బలోపేతానికి ‘ఉద్యమి’ డ్రైవ్ — కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్

తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు Jana

Read More
Andhra PradeshLatest

🚨 రాజమహేంద్రవరంలో అనుమానాస్పద ఘటన — కిడ్నీ సమస్యలతో ఐదుగురు మృతి

రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఐదుగురు రెండ్రోజుల వ్యవధిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిన్న ఇద్దరు మరణించగా,

Read More
Andhra PradeshLatestTelangana

🛕 తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం — మే నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్

మే నెలలో శ్రీ‌వారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. దర్శన టికెట్లు, గదులు, సేవా కోటాల విడుదల

Read More
Andhra PradeshLatestNational

🚨 తిరుమలలో క్యూ లైన్లో పాము కాటు — భక్తురాలు క్షేమం

కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో కలకలం రేగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తున్న క్యూ లైన్లో ఓ మహిళా భక్తురాలిని పాము కాటేసిన ఘటన భక్తుల్లో ఆందోళన

Read More