whatsapp image 2025 11 22 at 11.50.16 am

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ

TG: మావోయిస్టుల ఎన్కౌంటర్తో అలజడి రేగుతున్న వేళ మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. డీజీపీ ఎదుట 37 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు అజాద్, అప్పాసి నారయణ, ఎర్రాలు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ ప్రెస్మెట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించనున్నారు. కాగా ఆపరేషన్ కగార్తో పలు మావోయిస్టులు మృతి చెందగా.. మరికొందరు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు.

Read More

కూల్చాలనుకుంటే..కాసులు కురిపిస్తోంది

హబ్సిగూడ: రామంతాపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మించి 60 ఏళ్లు కావడంతో శిథిలావస్థకు చేరింది. కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ చూసి జైలు సన్నివేశాలకు బాగుందని తన మొదటి చిత్రం షూటింగ్ ఇక్కడ చేశారు. ఆ తర్వాత వరుసగా భారీ చిత్రాలను ఇక్కడే చిత్రీకరించారు. హీరో, విలన్ చేసే పోరాట దృశ్యాలు, ఖైదీలు కూరగాయలు కోయడం, బట్టలు ఉతికే సన్నివేశాలకు అనువుగా ఉంటుంది. చుట్టూ ప్రహరీ ఉండటంతో షూటింగ్…

Read More
20251122 132250

మావోయిస్టు అగ్ర నేతల లొంగుబాటు

Hyderabad: టాప్ మావోయిస్ట్ నాయకులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ తెలంగాణలో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితో పాటు సుమారు 20 మంది క్యాడర్‌ కూడా లొంగిపోయే అవకాశం ఉందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అతిపెద్ద వ్యవస్థీకృత లొంగుబాట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, విలేజీ రామగుండానికి చెందిన అప్పాసి నారాయణ 40 సంవత్సరాల క్రితం అడవి బాట…

Read More
whatsapp image 2025 11 22 at 8.51.24 am

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్..!

వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి- 563 విస్తరణ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది…! భారత్మాల ప్రాజెక్టులో భాగంగా రహదారిని నాలుగు లైన్లుగా మార్చేందుకు రూ.2,484 కోట్లు కేటాయించారు..!జగిత్యాల-కరీంనగర్-వరంగల్ సెక్షన్లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు జంక్షన్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చేపడుతున్నారు..! పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశముండగా, పూర్తి అయితే వరంగల్-ఖమ్మం ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది..!!

Read More
whatsapp image 2025 11 22 at 8.49.56 am

ఏ ఊరు ఎవరికి.?..సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో చర్చ

రొటేషన్ లో మారనున్న రిజర్వేషన్లురెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశంరాష్ట్రంలోని12,760 గ్రామాల్లో ఉత్కంటసర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే బాధ్యత ఆర్డీవోలకు వార్డు మెంబర్ల బాధ్యత ఎంపీడీవోలకుసమాన జనాభా ఉంటే లాటరీ ద్వారా ఖరారుఆరాదీస్తున్న ఆశావహులుపంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. అయితే పాత రిజర్వేషన్ల శాతం ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 50 శాతం పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది….

Read More
whatsapp image 2025 11 22 at 8.49.32 am

Panchayat elections: సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

కలెక్టర్లకు డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికరిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు హైదరాబాద్‌, నవంబరు 22: గ్రామపంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతోంది. డెడికేటెడ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23శాతం చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్‌ కమిషన్‌ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా, దాన్ని మంత్రులకు పంపి ఆమోదముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. ఆ తర్వాత ఆ కమిషన్‌ నివేదికను…

Read More
whatsapp image 2025 11 21 at 10.34.49 pm

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE

జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ. 10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
whatsapp image 2025 11 22 at 9.56.30 am

మావోయిస్టుల భారత్ బంద్ పిలుపు – హిడ్మా హత్యపై కొనసాగుతున్న వివాదం

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల టాప్ కమాండర్ మద్వి హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందగా, ఈ ఘటనను కేంద్రంగా చేసుకుని కొత్తగా రాజకీయ–భద్రతా వాదోపవాదాలు మొదలయ్యాయి. పోలీసులు ఈ ఘటనను ఎన్‌కౌంటర్‌గా ప్రకటించినప్పటికీ, మావోయిస్టు పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తూ “నకిలీ ఎన్‌కౌంటర్”గా అభివర్ణించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, హిడ్మాను నిరాయుధ స్థితిలో అరెస్ట్ చేసి తరువాత హత్య చేసి దాన్ని…

Read More
whatsapp image 2025 11 21 at 10.34.12 pm

మరో తుఫాన్‌.. తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందంది. ఈనెల 27-29 వరకు (గురు, శుక్ర, శని వారాల్లో) కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…

Read More

సివిల్స్ విద్యార్థి మృతి: హాస్టల్ మూడో అంతస్తు నుంచి పడి విషాదం

హైదరాబాద్: అశోక్ నగర్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సిద్ధమవుతున్న ఓ యువకుడు హాస్టల్ భవనంపై నుంచి కిందపడి మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ అశోక్ నగర్‌ లో చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా, అంబటి పల్లె కి చెందిన విద్యార్థి గత రెండేళ్లుగా అశోక్ నగర్‌ లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఘటన వివరాలు: మృతుడిని భూపాలపల్లి జిల్లా, అంబటిపల్లి గ్రామానికి చెందిన బాసనీ ఆనంద్ (26) గా గుర్తించారు. గురువారం తెల్లవారుజామున…

Read More