Latest

Latest

మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బలం.. 44వ వార్డు బీఆర్ఎస్ నేత కాంగ్రెస్‌లో చేరిక

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

Read More
InternationalLatestNational

అమెరికా–రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం ముగింపు దశలోకి.. ప్రపంచాన్ని వెంటాడుతున్న అణు పోటీ భయం

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ భద్రతకు కీలకంగా ఉన్న అమెరికా–రష్యా అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం (న్యూస్టార్ట్‌ ఒప్పందం) ఫిబ్రవరి 5తో ముగియనుంది. ఈ ఒప్పందం గడువు ముగియడంతో ఇరుదేశాల

Read More
LatestTelangana

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మిర్యాలగూడ: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరి

Read More
LatestTelangana

ఆధునిక జీవనశైలి.. పెరుగుతున్న క్యాన్సర్‌ ముప్పు – పూర్తివివరణ

నేటి వేగవంతమైన జీవనశైలి మనకు సౌకర్యాలు, సాంకేతికత అందించినప్పటికీ ఆరోగ్యపరంగా తీవ్ర ముప్పును కూడా తెచ్చిపెడుతోంది. శరీరానికి అవసరమైన శ్రమ తగ్గిపోవడం, సహజ ఆహారాల స్థానంలో ఫాస్ట్‌ఫుడ్స్‌,

Read More
LatestTelangana

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ ఆరాటం.. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి: నితిన్‌ నబీబ్‌

మహబూబ్‌నగర్‌:ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ నేతలు ఆరాటపడుతున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీబ్‌ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో

Read More
LatestTelangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో డైవర్షన్ గేమ్‌.. సీఎం రేవంత్‌ను ఎవరో నడిపిస్తున్నారు: కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా విచారణలు

Read More
LatestNational

బెడ్ కింద ర్యాక్‌లో దాచిన బాల కార్మికురాలు.. గౌహటిలో మానవత్వాన్ని వణికించిన దారుణం

గౌహటి నగరంలో మానవత్వాన్ని దిగజార్చే దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అస్సాం రాష్ట్ర రాజధాని గౌహటిలోని పంజాబరి ప్రాంతంలో ఓ కుటుంబం చిన్నారిపై చేసిన అమానుష

Read More
LatestTelangana

పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయాలు వద్దు.. ఆంధ్రాలోనే చేసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయడం సరికాదని,

Read More
LatestNational

మయన్మార్ కేంద్రంగా 5.9 తీవ్రత భూకంపం.. కోల్‌కతా, బంగ్లాదేశ్‌లో కంపించిన భూమి

కోల్‌కతా నగరాన్ని మంగళవారం (ఫిబ్రవరి 3) రాత్రి భూకంపం భయపెట్టింది. అకస్మాత్తుగా భూప్రకంపనలు రావడంతో నగరంలోని ఇళ్లు, ఆఫీసులు ఊగిపోగా.. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు

Read More
LatestNational

సుప్రీంకోర్టులో లాయర్‌గా మమతా బెనర్జీ.. స్వయంగా వాదనలు వినిపించి చరిత్ర సృష్టించిన సీఎం

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బుధవారం (ఫిబ్రవరి 4) అరుదైన, ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా

Read More