Latest

HyderabadLatest

రూ.547 కోట్ల సైబర్‌ మోసానికి చెక్‌ – ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్‌ కల్యాణ్‌ అరెస్ట్

హైదరాబాద్‌: రూ.547 కోట్ల భారీ సైబర్‌ క్రైమ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌ కల్యాణ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిన్న రాత్రి హైదరాబాద్‌లో

Read More
LatestNational

కొత్త సిమ్‌ తీసుకునేటప్పుడు జాగ్రత్త! ఫింగర్‌ప్రింట్‌తో మోసం – అమాయకుడి పేరుతో సైబర్‌ నేరాలు

కొత్త సిమ్‌కార్డు తీసుకోవడం లేదా నెట్‌వర్క్‌ మార్చేందుకు పోర్ట్‌ అవుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగుచూసిన ఘటన దీనికి నిదర్శనం. సైబర్‌

Read More
Andhra PradeshLatestTelangana

టీటీడీ లక్కీ డ్రా పేరుతో మోసం – ఇద్దరు నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబాటు

ఆదిభట్ల వండర్ లా వద్ద ప్రచారం • పంజాగుట్ట పోలీసుల సహకారంతో పట్టుకున్న కరాటే కళ్యాణి • ప్రతిఘటనలో చున్నీ లాగిన నిందితులు టీటీడీ లక్కీ డ్రా

Read More
HyderabadLatestTelangana

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చున్నీతో హత్య చేసిన భార్య

తెలంగాణ : హైదరాబాద్‌ కూకట్‌పల్లి పరిధిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్త సుధీర్‌ రెడ్డిని భార్య ప్రసన్న చున్నీతో

Read More
InternationalLatest

ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్‌ ప్రోగ్రామ్స్‌

Jan 20, 2026, ఇజ్రాయిలీ స్టార్టప్‌లతో తెలంగాణలో పైలట్‌ ప్రోగ్రామ్స్‌దావోస్‌లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇజ్రాయెల్ ఇన్నొవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్‌తో సమావేశమయ్యారు.

Read More
InternationalLatest

తొలి రోజు దావోస్‌లో బిజీబిజీగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం

తొలి రోజు దావోస్‌లో బిజీబిజీగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందందావోస్‌ పర్యటన తొలి రోజే తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల బృందం బిజీబిజీగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,

Read More
HyderabadLatestTelangana

ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ

ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖతెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం

Read More
InternationalLatest

ఏఐ రంగంలో తెలంగాణతో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి

హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ దావోస్ :: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి

Read More
HyderabadLatestTelangana

మేడారం జాతరకు నిమిషానికి 4 బస్సులు.. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు..

హైదరాబాద్: మేడారం జాతరను పురస్కరించుకొని ఒక్క నిమిషానికి నాలుగు బస్సులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రత్యేకంగా నాలుగు వేల బస్సులను ఈ నెల

Read More