Latest

LatestNational

ఎంతకు తెగించార్రా.. ఏకంగా డీసీపీకే సైబర్ నేరస్థుల వల.. ఈ సీనియర్ ఆఫీసర్ ఏం చేశారంటే

ఆధార్ అప్ డేట్ అంటూ ఒకసారి, బ్యాంకు కేవైసీ అంటూ మరోసారి.. ఆన్ లైన్ పెట్టుబడులు అంటూ ఇంకోసారి.. ఇలా పలు రకాలుగా మెసేజులు పంపిస్తూ అమాయకులను

Read More
HyderabadLatestTelangana

క్యాతనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు: మహిళలకు రూ.1.71 కోట్ల రుణాలు

క్యాతనపల్లి, జనవరి 19:క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో రాష్ట్ర కార్మిక, గనులు మరియు ఉపాధి శాఖ మంత్రి డా. జి. వివేక్

Read More
HyderabadLatestTelangana

యువత ఉపాధికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు కీలకం: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్‌, జనవరి 19: రాష్ట్రవ్యాప్తంగా యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) కీలక పాత్ర పోషిస్తున్నాయని కార్మిక మరియు ఉపాధి, గనులు–భూగర్భశాస్త్ర

Read More
HyderabadLatestTelangana

ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేస్తాం….

జనవరి 19, 2026:రాష్ట్రంలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ

Read More
LatestNational

ఇండిగో విమాన సంస్థకు షాక్.. భారీ జరిమాన విధించిన DGCA

ఇండిగో విమాన సంస్థకు కేంద్రం షాకిచ్చింది. విమాన సర్వీసుల అంతరాయంపై విచారణ చేపట్టిన పౌర విమానయాన శాఖ జరిమానా విధించింది. 2025 డిసెంబర్ లో విమాన సర్వీసులు

Read More
InternationalLatest

మగాళ్లకు ఫ్రీ బస్సు.. ఈ హామీ ఇచ్చిన పార్టీ గెలుస్తుందా..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హీట్ జోరందుకుంది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం  కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తే..  తమిళనాడులో AIADMK పార్టీ

Read More
HyderabadLatest

బిగ్గెస్ట్ ఇన్వెస్ట్ ఏరియాగా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ

హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రభుత్వ భూములే అతిపెద్ద ఆస్తిగా మారాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 76 వేల ఎకరాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో

Read More
LatestTelangana

యాదాద్రిలో అప్పుడే ప్రలోభాలు.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఆశావహుల ధూమ్ ధామ్

యాదాద్రి :  మున్సిపల్​ ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడనే లేదు. కౌన్సిలర్లుగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న వాళ్లు కొన్ని వార్డుల్లో అప్పుడే రంగంలోకి దిగిపోయారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను

Read More
LatestNational

వాహనదారులకు బిగ్ అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల దగ్గర నో క్యాష్ పేమెంట్స్

న్యూఢిల్లీ: నేషనల్ హైవేలపై టోల్ వసూళ్ల ప్రక్రియలో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలకమైన మార్పు తీసుకొస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను

Read More