Latest

Andhra PradeshLatestTelangana

తప్పుడు ఆధారాలు చూపించి రాష్ట్రపతి నుండి రూ.2 కోట్ల అవార్డు అందుకున్న తెలంగాణ ఐఏఎస్ అధికారి

జల్ సంజయ్ పథకం ప్రకారం, జిల్లాలో వర్షపు నీరు ఒడిసి పట్టేందుకు నీరు నిల్వ చేసే కుంటలు నిర్మించిన వారికి అవార్డులు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.

Read More
LatestNational

టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం!!!

ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ సీరియల్ నటి నందిని. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్న నందిని. ఇక ఆమె బెడ్ పైనే సూసైడ్ లెటర్

Read More
LatestTelangana

క్రికెట్ ఆడొద్దని తల్లి మందలించడంతో తొమ్మిదవ తరగతి విద్యార్ధి ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న న్యాలం ఆకర్ష్(14) అనే విద్యార్ధి ఆత్మహత్య. క్రికెట్ ఆడుకునేందుకు వెళ్ళొద్దని, హోంవర్క్ చేసుకోవాలని బాలుడిని

Read More
LatestTelangana

గద్వాల జిల్లాలో దారుణం

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రి. సహకరించిన మొదటి భార్యను, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. గద్వాల జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక వ్యక్తి

Read More
LatestNational

బెంగుళూరులో లక్కీ భాస్కర్ సినిమా రిపీట్

ఖాతాదారులను మోసం చేసి వారు కుదవ పెట్టిన బంగారంపై రుణాలు తీసుకున్న బ్యాంకు మేనేజర్ కర్ణాటక – బెంగుళూరులోని మల్లేశ్వరం 13వ క్రాస్ ప్రాంతంలో ఉన్న కెనరా

Read More
LatestTelangana

భూపాలపల్లి ఎస్సీ బాలికల గురుకులంలో వార్డెన్ అరాచకం – విద్యార్థినిని కొట్టిన భవాని సస్పెండ్

భూపాలపల్లి జిల్లా ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో వార్డెన్ భవాని వ్యవహారం కలకలం రేపింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో

Read More
HyderabadLatestTelangana

శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ

Read More
LatestNational

దేశంలో భారీగా తగ్గిన ఏటీఎంల సంఖ్య.. ఆ ఒక్క కారణంతో వేలాదిగా మూసివేత

దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరగడంతో ఏటీఎంల (ATMs) అవసరం క్రమంగా తగ్గుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏటీఎంల సంఖ్య భారీగా తగ్గిందని రిజర్వ్

Read More
HyderabadLatestTelangana

హైదరాబాద్ దుర్గం చెరువు ఆక్రమించి.. నెలకు రూ.50 లక్షల పార్కింగ్ దందా.. యాక్షన్ తీసుకున్న హైడ్రా

హైదరాబాద్ దుర్గం చెరువు ఏరియా ఎంత ఖరీదైనదో చెప్పనవసరం లేదు. హైటెక్ సిటీ, ఇనార్బిట్ మాల్.. ఇలా అత్యంత కాస్ట్లీ ఏరియాలో కబ్జా కోరులు భలే ప్లాన్

Read More
InternationalLatestNational

US వీసా రూల్స్‌ భయం: ఇళ్లకే పరిమితమైన వలసదారులు

అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్‌, న్యూఇయర్‌ హాలీడే సీజన్‌ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటుంది. వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు. అయితే, ట్రంప్‌

Read More