National

LatestNational

జమ్మూ కాశ్మీర్‎లో పాక్ డ్రోన్ల కలకలం.. బార్డర్‎లో మరోసారి దాయాది దేశం కవ్వింపు చర్యలు

శ్రీనగర్: సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఆదివారం (జనవరి 11) జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ

Read More
LatestNational

డిజిటల్‌ అరెస్టు పేరుతో వృద్ధ దంపతుల నుంచి రూ.15 కోట్ల మోసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధ దంపతులు సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి తమ జీవితకాలం దాచుకున్న సుమారు రూ.15 కోట్లను కోల్పోయారు. 17 రోజులపాటు ‘డిజిటల్‌ అరెస్టు’ పేరిట

Read More
LatestNational

SBI బ్యాంక్ పాత కస్టమర్లకు 2 లక్షలు ఇస్తుంది ! ఎందుకో తెలుసా..

కొన్నిసార్లు, మీకు అనుకోకుండా  డబ్బు అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఎక్కువగా మీరు ఫ్రెండ్స్, బంధువులు లేదా పరిచయస్తులను అడిగి  డబ్బును తీసుకునేందుకు  ప్రయత్నిస్తారు. కానీ

Read More
HyderabadLatestNationalTelangana

Cyber Crime Hyderabad: మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం

హైదరాబాద్: సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఏకంగా రూ.2.58కోట్ల మేర నష్టపోయారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More
Andhra PradeshHyderabadLatestNationalTelangana

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా..? LB నగర్లో ఈ పరిస్థితి చూసి బయల్దేరడం బెటర్ !

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సిటీ పబ్లిక్ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఎల్. బి నగర్లో ఉన్న విజయవాడ బస్టాండ్ పండుగ కోసం వెళ్లే  ప్రయాణికులతో కిటకిటలాడింది.

Read More
HyderabadLatestNationalTelangana

పంతంగి టోల్ ప్లాజా మీదుగా సొంతూళ్లకు వెళ్తున్న పబ్లిక్కు ముఖ్య గమనిక

హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ సొంతూర్లకు బయలుదేరే వాహనాలకు ఇబ్బందులు లేకుండా టోల్ ప్లాజాల దగ్గర పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర మొత్తం16

Read More
LatestNationalPolitics

Mohan Bhagwat: బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోలేరు: మోహన్ భగవత్

భోపాల్: యూనిఫాం, శారీరక వ్యాయామాలు ఉన్నప్పటికీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) పారామిలటరీ సంస్థ కాదని, బీజేపీని చూసి ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవాలనుకుంటే అది పెద్ద పొరపాటని

Read More
LatestNationalPolitics

Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనం.. కిషన్‌రెడ్డి ఫైర్

ఢిల్లీ, జనవరి3 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Narendra Modi) సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు హేయమైనవని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి

Read More