upsc1 1280x720

రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు

యూపీఎస్సీ మెయిన్స్ 2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.ల‌క్ష చొప్పున‌ ఆర్థిక సాయం అందించింది. సివిల్స్​ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు గ‌త ఏడాది రాజీవ్ సివిల్స్ అభ‌య హ‌స్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది కూడా ఈ ప‌థ‌కం కింద‌ సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202 మందికి రూ. ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. రాజీవ్…

Read More
airport.jpg

5 ఎయిర్‌ పోర్టులను పేల్చేస్తామంటూ మెయిల్

హైదరాబాద్‌లో హైఅలర్ట్.అన్ని ప్రాంతాల్లో తనిఖీలు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్‌ పోర్ట్‌లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌ పోర్ట్‌లను పేల్చేస్తామని ఇండిగో కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్‌ వచ్చింది. దీంతో అన్ని ఎయిర్‌ పోర్టుల్లో బాంబ్‌స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్‌ పోర్ట్‌లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర…

Read More
pic1(5)ngas

Operation Sindoor is a compelling example of modern warfare: CDS

“Operation Sindoor is a compelling example of modern warfare, where precision strike capabilities, network-centric operations, digitised intelligence, and multi-domain tactics were effectively deployed within a compressed time-frame,” said Chief of Defence Staff (CDS) General Anil Chauhan in his special address on ‘Impact of Technology on Modern Warfare’ at the Delhi Defence Dialogue in New Delhi on November 11,…

Read More