Telangana

LatestTelangana

మార్చి 31లోపు విద్యుత్ స్తంభాలపై వేలాడే కేబుల్ వైర్లు తొలగించాలి: టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

హనుమకొండ సిటీ :విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా గుత్తులుగా వేలాడుతున్న కేబుల్, బ్రాడ్‌బ్యాండ్ వైర్లను మార్చి 31లోపు పూర్తిగా తొలగించాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కేబుల్,

Read More
LatestTelangana

భారీ భద్రత మధ్య మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

హనుమకొండ, ఫిబ్రవరి 5:హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. గురువారం ఉదయం దేవాదాయ శాఖ

Read More
LatestTelangana

తెలంగాణకు ‘గాడిద గుడ్డే’ తీసుకొచ్చారు: బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

కరీంనగర్, ఫిబ్రవరి 5:బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు తప్ప ఏమీ తేలేదని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా

Read More
LatestTelangana

రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య.. ఆస్థి కోసం సొంత అన్న చేతిలో లాయర్ స్వప్న హత్య

రంగారెడ్డి జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లాయర్ స్వప్నను ఆమె సొంత అన్నే సుపారీ

Read More
LatestTelangana

మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

మిర్యాలగూడ: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2026 ఫిబ్రవరి

Read More
LatestTelangana

ఆధునిక జీవనశైలి.. పెరుగుతున్న క్యాన్సర్‌ ముప్పు – పూర్తివివరణ

నేటి వేగవంతమైన జీవనశైలి మనకు సౌకర్యాలు, సాంకేతికత అందించినప్పటికీ ఆరోగ్యపరంగా తీవ్ర ముప్పును కూడా తెచ్చిపెడుతోంది. శరీరానికి అవసరమైన శ్రమ తగ్గిపోవడం, సహజ ఆహారాల స్థానంలో ఫాస్ట్‌ఫుడ్స్‌,

Read More
LatestTelangana

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ ఆరాటం.. అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి: నితిన్‌ నబీబ్‌

మహబూబ్‌నగర్‌:ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ నేతలు ఆరాటపడుతున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీబ్‌ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాల మైదానంలో

Read More
LatestTelangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో డైవర్షన్ గేమ్‌.. సీఎం రేవంత్‌ను ఎవరో నడిపిస్తున్నారు: కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. వరుసగా విచారణలు

Read More
LatestTelangana

పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయాలు వద్దు.. ఆంధ్రాలోనే చేసుకోవాలి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయాలు చేయడం సరికాదని,

Read More
LatestTelangana

రాజమండ్రి–కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం.. జబర్దస్త్ కమెడియన్ బాబీ మృతి

రాజమండ్రి–కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో

Read More