Telangana

LatestTelangana

మేడారం తిరుగువారానికి వెళ్తుండగా బొలెరో బోల్తా.. 15 మందికి గాయాలు

ములుగు/మేడారం:ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి–మేడారం మార్గంలో తిరుగువారం పండుగకు వెళ్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి

Read More
LatestTelangana

ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు క్లీన్ చిట్

హైదరాబాద్‌/జగిత్యాల:పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు ఊరట లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ మారారని ఆరోపిస్తూ

Read More
LatestTelangana

మేడారం జాతరతో ఆర్టీసీకి ₹3.28 కోట్ల ఆదాయం

భద్రాద్రికొత్తగూడెం :మేడారం మహాజాతర సందర్భంగా భక్తులను గమ్యస్థానానికి చేర్చడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. జాతర కాలంలో ప్రత్యేక బస్సు

Read More
LatestTelangana

ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ… మహాజాతరకు ముగింపు

మేడారం :మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన వారం రోజుల అనంతరం తిరుగువారం జరపడం ఆనవాయితీగా

Read More
LatestTelangana

మున్సిపల్ నామినేషన్ల విత్‌డ్రా చివరి రోజు హైడ్రామా

బీఫామ్‌లు దక్కక తిరుగుబాటు… రాజీనామాలు, ఆందోళనలు, చెప్పుల దాడులు హైదరాబాద్ / నెట్‌వర్క్ :మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ హైడ్రామా నడిచింది.

Read More
HyderabadLatestTelangana

రాష్ట్రంలో రోజుకు 250 మంది సైబర్ నేరాల బారిన… నెలలోనే రూ.158 కోట్ల నష్టం

హైదరాబాద్:రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతుండగా, ప్రతిరోజూ రూ.5.5 కోట్లకు పైగా ప్రజలు మోసాలకు గురవుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే

Read More
LatestTelangana

మెదక్‌లో కాంగ్రెస్‌దే గెలుపు లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

మెదక్, ఫిబ్రవరి 4, 2026:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు తమ వంతు కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఉద్యమం చేశారని, అయితే బీఆర్‌ఎస్ పార్టీతో పాటు కల్వకుంట్ల కుటుంబం

Read More
LatestTelangana

మల్లాపూర్‌: ట్రాక్టర్‌ బోల్తా.. నలుగురు కూలీలు మృతి

మల్లాపూర్‌: జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం ముగిలిపేట వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో నలుగురు కూలీలు మృతి చెందారు. పసుపు పంట కోతకు వెళ్లి తిరిగివస్తుండగా

Read More
LatestTelangana

మరోసారి HMDA ప్లాట్ల వేలం… ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయం

హైదరాబాద్​సిటీ : గ్రేటర్ లో భూముల వేలం ద్వారా భారీ ఎత్తున నిధులను సమకూర్చుకునేందుకు హెచ్ఎండీఏ ప్లాన్స్ రూపొందిస్తోంది. హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరముండడం, మెట్రో రైల్​టేకోవర్​కోసం

Read More