HyderabadLatestTelangana

రాంగ్‌రూట్‌లో వస్తే బండి సీజ్.. తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ స్పెషల్ డ్రైవ్

తెలంగాణలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో రోజూ సగటున 20 మంది మృతి ‘అరైవ్.. అలైవ్’ పేరుతో పోలీసుల ప్రత్యేక కార్యక్రమం హైవేలపై రాంగ్ రూట్‌లో వస్తే

Read More
LatestNationalPolitics

ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లులు ఆమోదం

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్‌సభ నిరవదిక వాయిదా పడింది. డిసెంబర్ 1వ తేదీన సమావేశాలు మొదలయ్యాయి. 19వ తేదీ (ఈరోజు) వరకు కొనసాగాయి. మొత్తం

Read More
HyderabadNationalTelangana

ప్రభాకర్ రావును విచారిస్తున్న సజ్జనార్ సిట్

TG: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పుంచుకుంది. ఈ కేసు దర్యాప్తుకు ఏర్పాటైన హైదరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ ఎస్ఐబీ మాజీ చీఫ్

Read More
LatestNational

ఫాస్టాగ్ పై కేంద్రం శుభవార్త: ఇక నో టోల్ గేట్స్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్‌ల వద్ద అందుబాటులోకి రానుంది. 2026 చివరి నాటికి దీన్ని అమలు చేయాలని

Read More
Andhra PradeshLatest

రూ.10 ఇవ్వలేదని హత్య చేసిన బాలుడు

విజయవాడలోని కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగడానికి రూ.10 ఇవ్వలేదని ఓ బాలుడు విచక్షణా రహితంగా కత్తితో పొడిచి తాతాజీ అనే వ్యక్తిని హత్య చేశాడు.

Read More
HyderabadLatestNationalTelangana

నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి: రాష్ట్రపతి

హైదరాబాద్‌: నియామకాల విషయంలో సర్వీస్‌ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ ఛైర్‌పర్సన్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో

Read More
HyderabadLatestPoliticsTelangana

సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్

తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా , ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించిన అధికార యంత్రాగాన్నీ అభినందిస్తున్న. కార్యకర్తలకు , గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ లకు శుభాకాంక్షలు.

Read More
HyderabadLatestTelangana

ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్

TG: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 20 ఏళ్లుగా పెండింగ్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జీవో 45పై

Read More
HyderabadLatestTelangana

e-KYC చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం: సివిల్ సప్లై కమిషనర్

హైదరాబాద్: ఈకేవైసీ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈకేవైసీ చేసుకుంటే రేషన్ ఆపేస్తారన్నది దుష్ప్రచారం అని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.

Read More