annapurna studio 84b2833f40 v jpg 625x351 4g

GHMC Notices: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌ ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్, నవంబర్ 21: అన్నపూర్ణ స్టూడియో (Annpurna Studio), రామానాయుడు స్టూడియోలకు (Ramanaidu Studio) బల్దియా (GHM) బిగ్‌షాక్ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్స్‌ ఫీజుకు సంబంధించి రెండు స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఈ రెండు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు బల్దియా గుర్తించింది. అలాగే వ్యాపార విస్తీర్ణం తక్కువ…

Read More
ss abhijit banerjee 1c

Telangana: Nobel laureate, former RBI Guv in advisory council for ‘Vision 2047’

Hyderabad: The government of Telangana has constituted an advisory council comprising eminent personalities from diverse fields for ‘Telangana Rising: Vision 2047’. Nobel laureate Abhijit Banerjee, former IAS officers Aruna Roy and Harsh Mandar, former Reserve Bank of India Governor (RBI) Governors D. Subbarao and Raghuram Rajan, Biocon chairperson Kiran Mazumdar Shaw and former chief economic…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am (1)

బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం తీర్పు

స్పష్టత ఇవ్వనున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌తో మొదలైన రాజ్యాంగ వివాదం గవర్నర్లకు గడువు విధించవచ్చా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకాలకు రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి విధించవచ్చా, లేదా అనే కీలక అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు స్పష్టత ఇవ్వనుంది. ఈ అంశం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా,…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am

హైదరాబాద్ ‘పిస్తా హౌస్’ యజమానింట్లో కోట్ల కొలదీ నగదు గుర్తింపు

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఐటీ దాడులు పన్నుల ఎగవేత ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు పిస్తాహౌస్‌ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదు గుర్తింపు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిస్తాహౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.05 am (1)

ఆగని పైరసీ.. కొత్తగా ఐబొమ్మ వన్..!!

ఆన్లైన్లో ‘ఐబొమ్మ వన్’ అనే కొత్త పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లో కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే ‘మూవీ రూల్జ్’కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Read More
whatsapp image 2025 11 20 at 11.04.05 am

ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. వెలుగులోకి అంతర్జాతీయ పైరసీ దందా

నెల రోజుల క్రితం మరో ముఠాలోని ఐదుగురి అరెస్ట్ సినిమా పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా మరిన్ని ముఠాలపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సినిమా పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్న పైరసీ ముఠాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డిజిటల్ మీడియాను హ్యాక్ చేసి, కాపీరైట్ రక్షణ ఉన్న సినిమాలను వివిధ వెబ్‌సైట్ల ద్వారా…

Read More
02f1393a a4e9 47ec 9eba af00d2deb6dc

అర్బన్ నక్సల్స్ వల్లే ఎన్‌కౌంటర్లు !

కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది ఇప్పుడు అడవుల్లో ఉండి ఏదో చేస్తామని అనుకుంటే ప్రాణాలు పోవడం తప్ప ఇంకేమీ ఉండదు.. జనారణ్యంలోకి వచ్చేయండి.. అని ఇటీవల లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల పిలుపునిస్తున్నారు. ఆయన తన ఫోన్ నెంబర్ కూడా ప్రకటించారు. సహచరులు లొంగిపోవాలనుకుంటే సంప్రదించాలని అనుకుంటున్నారు. సహచరుల ప్రాణాలు కాపాడాలని ఆయన తాపత్రయం. కానీ కొంత మంది ప్రశాంతంగా .. నగర్ జీవనంలో అర్బన్ నక్సల్స్ మాత్రం .. తుపాకీ తలవొంచదు అని రెచ్చగొడుతూనే ఉన్నారు. అర్బన్…

Read More
thenewsminute 2025 11 20 3fbn1g8s 202511203580928

Rush continues at Sabarimala; fresh restrictions to curb overcrowding

Sabarimala: Sabarimala in Kerala continued to witness a massive influx of pilgrims on Thursday, with devotees waiting up to 12 hours for ‘darshan’ despite efforts to regulate entry. Around 65 pilgrims were seen ascending the holy 18 steps every minute. The Travancore Devaswom Board has now capped daily darshan at 75,000 devotees, following High Court…

Read More
screenshot 2025 11 19 223826

శబరిమలకి భారీగా పెరుగుతున్న యాత్రీకుల రద్దీ దృష్ట్యా… శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులకు కీలక ఆదేశాలు జారీచేసిన కేరళ ప్రభుత్వం.

కేరళ హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటన… 24 నవంబర్ 2025 వరకు – వర్చువల్ క్యూ ద్వారా 70,000 మంది, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి మాత్రమే అనుమతి దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమలకి ప్రవేశం లేదు స్పాట్ బుకింగ్ కోటా రోజుకు 5,000 – కోటా పూర్తయితే బుకింగ్ లేదు స్పాట్ బుకింగ్ కేంద్రాలు: నీలక్కల్, వండిపెరియార్–సత్రం, ఎరుమెలి,…

Read More
whatsapp image 2025 11 19 at 9.14.22 pm (1)

పంచాయితీ ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్!

హైదరాబాద్:నవంబర్ 19తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయితీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు ఎస్ఈసీ, షెడ్యూల్ ప్రకటించింది రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాను సవరించాలని నిర్ణయించింది.. రేపు 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల తప్పుల సవరణ 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాల పరిష్కారం 23న తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం…

Read More