cropped cp.jpeg
Latest

అక్రమ వలసల నియంత్రణలో 1950 చట్టం: సీఎం హిమంతా బిస్వ శర్మ మార్క్ చర్య

గువాహటి, నవంబర్ — అస్సాం ప్రభుత్వం అక్రమ వలసల నియంత్రణలో భాగంగా దాదాపు ఏడు దశాబ్దాల నాటి Immigrants (Expulsion from Assam) Act, 1950 అమలును మళ్లీ చురుకుగా ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, మానవ హక్కుల వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.ఇటీవల సోనిత్‌పూర్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులను ‘‘విదేశీయులు’’గా గుర్తించి 24 గంటల్లో రాష్ట్రం విడిచి వెళ్లాలని జిల్లా పరిపాలన జారీ చేసిన ఆదేశాలు ఈ చట్టం అమలుకు నూతన ఆరంభంగా భావిస్తున్నారు. విదేశీయుల…

Read More