whatsapp image 2025 11 24 at 1.14.29 pm (1)

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా…

Read More
whatsapp image 2025 11 23 at 10.31.27 am

హైదరాబాద్‌లో నకిలీ లేడీ కానిస్టేబుల్ వ్యవహారం కలకలం సృష్టించింది.

మేడ్చల్ జిల్లాకు చెందిన ఉమాభారతి (21) అనే యువతి, పోలీస్ ఉద్యోగం రాకపోయినా.. ఖాకీ డ్రెస్ వేసుకుని విధులు నిర్వహించింది. ఉమాభారతి సచివాలయం, వీఐపీ మీటింగ్‌లతో పాటు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల బందోబస్తుల్లో కూడా పాల్గొన్నట్లు తేలింది. నవంబర్ 21న సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి అధికారులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీస్ మోజుతో చేసిన ఈ సాహసానికి మాదాపూర్ పోలీసులు యువతిని అరెస్ట్ చేసి.. కేసును జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు.

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am

హైదరాబాద్ ‘పిస్తా హౌస్’ యజమానింట్లో కోట్ల కొలదీ నగదు గుర్తింపు

హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఐటీ దాడులు పన్నుల ఎగవేత ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు పిస్తాహౌస్‌ యజమాని నివాసంలో రూ.5 కోట్ల నగదు గుర్తింపు కీలకమైన పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించడంతో కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారన్న సమాచారంతో పిస్తాహౌస్, మెహ్‌ఫిల్, షాగౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో…

Read More
whatsapp image 2025 11 19 at 6.39.07 pm (1)

హైదరాబాద్: రెండు రోజులుగా బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు..

భారీగా వెలుగు చూస్తున్న నగదు, బంగారం, ఆస్తులు.. పిస్తా హౌస్, షా గౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం.. ఇద్దరి ఇళ్లలో దాదాపు రూ. 20 కోట్ల నగదు పట్టివేత.. పెద్ద మొత్తంలో బంగారం, ఆస్తుల పత్రాలు స్వాధీనం..

Read More
0f2e5c4f ab6a 4f57 99c4 cf3697294945

Telugu News: MeeSeva: వాట్సాప్‌లోనే మీ-సేవా

ప్రభుత్వ అదిరింది కదా సేవలను ప్రజల ఇంటి దరిచేరేలా చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది. మంత్రి శ్రీధర్ బాబు వాట్సాప్‌ ద్వారా మీ-సేవా(MeeSeva) సేవలను అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ అవసరం లేకుండా, కేవలం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ పంపితే సరిపోతుంది. 580కి పైగా ప్రభుత్వ సేవలు ఒకే వాట్సాప్ నంబర్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోని 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580 పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి…

Read More
3fcac87f 63e5 4833 b782 852aa3041870

పంచాయతీ ఎన్నికలకు.. నవంబర్ 25 కల్లా నోటిఫికేషన్‌

రిజర్వేషన్లపై 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదికపార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50 శాతంలోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి అందిన వెంటనే.. పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి.. రిజర్వేషన్లను ఫైనల్ చేసి పబ్లిష్…

Read More
775a67a9 4fe0 4691 858c d19b8bc6bd69

Cold Wave | వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు.. బీ కేర్‌ఫుల్..!

హైదరాబాద్‌, నవంబర్‌ 19 : రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ చేసినట్టు పేర్కొన్నది. ఆదిలాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌ జిల్లాలతోపాటు మరో ఐదు జిల్లాలలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌…

Read More
8ed164eb bfc7 4e6b be6f 4991161c2e9c

HYDలో పెరుగుతున్న విడాకుల కేసులు!

యువత చిన్న సమస్యలు, గొడవలకే విడాకులు తీసుకుంటోంది. ఈ కల్చర్ హైదరాబాద్లో పెరుగుతోంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతినెలా సుమారు 250 విడాకుల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 25 – 35 ఏళ్ల మధ్య ఉన్న జంటలు చిన్న కారణాలకే డివోర్స్ తీసుకుంటున్నట్లు సమాచారం. యువ జంటలు సహనం, సర్దుబాటు, కమ్యూనికేషన్కు ప్రాధాన్యత ఇచ్చి చిన్న సమస్యలకే కోర్టు మెట్లెక్కకుండా వివాహ బంధాన్ని కాపాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

Read More