Andhra Pradesh

Andhra PradeshTelangana

లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15

Read More
Andhra PradeshLatest

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన బస్సు ప్రమాద స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం

Read More
Andhra PradeshInternationalLatestNational

Rohit Sharma: విశాఖ‌లో ద‌క్షిణాఫ్రికాతో మూడవ వ‌న్డే.. భారీ రికార్డుకు అడుగుదూరంలో రోహిత్ శ‌ర్మ‌..!

విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. అత‌డు శ‌నివారం విశాఖ వేదిక‌గా ద‌క్షిణాప్రికాతో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో 27

Read More
Andhra PradeshLatest

Loan Fraud: లోన్‌ ఇస్తారు.. మొత్తం కాజేస్తారు.. ఇదో కొత్త తరహా రుణ దందా

డిజిటల్‌ సాంకేతికత పెరగడంతో ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలను ఫోన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈ సౌకర్యాలు ఎంతగా పెరుగుతున్నాయో అంతే వేగంగా సైబర్‌ నేరాలూ చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి

Read More
Andhra PradeshHyderabadLatestTelangana

Hyderabad: పెళ్లంటూ దగ్గరై.. రూ.40 లక్షలు కొట్టేశాడు

మనోవేదనతో అనారోగ్యానికి గురైన బాధితురాలు హైదరాబాద్‌: జాగ్రత్తగా లేకపోతే ఏ రూపంలోనైనా సైబర్‌ మోసానికి గురయ్యే అవకాశం ఉందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌ పోలీస్‌

Read More
Andhra PradeshHyderabadLatestTelangana

రిజర్వేషన్‌ ‘పరేషాన్‌’.. అప్పుడే నిండిన సంక్రాంతి రైళ్లు

సంక్రాంతి పండుగకు నగరంలోని ప్రముఖమైన కాచిగూడ స్టేషన్‌ నుంచి వెళ్లే అన్ని రైళ్లలోనూ నిరీక్షణ జాబితాలు (వెయిటింగ్‌ లిస్ట్‌లు) కనబడుతున్నాయి. పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి నగరవాసులు

Read More
Andhra PradeshNationalPolitics

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న శ్రీలక్ష్మి తరఫు

Read More
Andhra PradeshNational

అమరావతికి కొత్త కళ.. 15 బ్యాంకులకు నేడు శంకుస్థాపన

అమరావతిలో 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాలు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరు

Read More