ఫేక్ న్యూస్ కట్టడికి కర్నాటక తరహాలో తెలంగాణలో కొత్త చట్టం!
హైదరాబాద్ : సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా చానెల్స్లో వస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ న్యూస్ కట్టడిపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వంలో ఉండే కీలక
Read MoreNews You Can Trust
హైదరాబాద్ : సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియా చానెల్స్లో వస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలు, ఫేక్ న్యూస్ కట్టడిపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వంలో ఉండే కీలక
Read Moreహైదరాబాద్సిటీ :నగరానికి మణిహారంగా ఉన్న ట్యాంక్బండ్(హుస్సేన్సాగర్)లో వ్యర్థాల తొలగింపును హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇందులో భాగంగా హుస్సేన్సాగర్లోపల, బయట క్లీనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ
Read Moreదుబ్బాక:రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుందని కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. గతంతో
Read Moreమంచిర్యాల జిల్లా:క్యాతనపల్లి మున్సిపాలిటీలో కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 3, 4,
Read Moreహైదరాబాద్:వృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లోనే వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Read Moreహనుమకొండ/వర్ధన్నపేట, :ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు వేళ సమీపించింది. ఒగ్గుడోలు చప్పుళ్ల మధ్య మంగళవారం నుంచి స్వామివారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. భోగి, మకర సంక్రాంతి, కనుమ
Read Moreహైదరాబాద్ సిటీ :మెహదీపట్నం చౌరస్తాలో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న అత్యాధునిక స్కైవాక్ నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.
Read Moreయాదాద్రి:డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన భారీ అవినీతి లెక్కలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జనగామ జిల్లాలో ఇదే తరహా అవినీతి బయటపడడంతో
Read Moreహైదరాబాద్:రాష్ట్ర పాలనలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు సచివాలయానికే పరిమితమైన అత్యున్నత స్థాయి కేబినెట్ సమావేశం.. తొలిసారిగా అడవిబాట పట్టనుంది. ఆసియాలోనే అతిపెద్ద
Read Moreఘట్కేసర్ (హైదరాబాద్): రాష్ట్రంలో రోజురోజుకు భూ మాఫియా రెచ్చిపోతుందని, వారికి అన్ని విధాలా కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. మేడ్చల్-మల్కాజిగిరి
Read More