whatsapp image 2025 11 24 at 3.32.21 pm

ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

​బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) సోమవారం (నవంబరు 24) తుదిశ్వాస విడిచారు.​గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో (Respiratory issues) బాధపడుతున్నారు.​అక్టోబరు 31న అస్వస్థతకు గురవడంతో ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.​గతంలో రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లామని, ఆరోగ్యం నిలకడగా ఉందని హేమ మాలిని, సన్నీ డియోల్ తెలిపినప్పటికీ.. నేడు ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.

Read More
whatsapp image 2025 11 24 at 1.14.29 pm (1)

హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్.. చెక్‌ పెట్టిన పోలీసులు

హైదరాబాద్, నవంబర్ 24: డ్రగ్స్ విక్రయాలపై ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఒకేసారి 3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎనిమిది మంది డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు. నార్సింగి, చందానగర్ , కొల్లుర్ లిమిట్స్‌లో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పరిధిలో 4.5 గ్రాముల హెరాయిన్ విక్రయిస్తున్న ఇద్దరిని ఆరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గోపినగర్ వద్ద బస్సులో డ్రగ్స్‌ను తీసుకు వస్తున్న ముఠాను పట్టుకున్నారు. పక్కా…

Read More
whatsapp image 2025 11 24 at 1.13.41 pm

💥ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన..🖊️

హైదరాబాద్, నవంబర్ 24: ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాసింది. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని లేఖలో పేర్కొంది. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటి నుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించి ఆయుధ విరమణపై ప్రకటన…

Read More
whatsapp image 2025 11 24 at 1.11.55 pm

✒️- తెలంగాణలో టీం SBI పేరుతో వందల WhatsApp గ్రూపులు హ్యాక్

తెలంగాణలో ఏపీకే ఫైల్‌ స్కామ్‌ కలకలం రేపుతోంది. ‘కేవైసీ అప్‌డేట్ చేయకపోతే మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అవుతుంది’ అంటూ టీం ఎస్బీఐ పేరుతో వందల వాట్సాప్ గ్రూపులకు నకిలీ సందేశాలు పంపించారు. లింక్‌ను నొక్కిన వెంటనే బాధితుల ఫోన్లు హ్యాకర్ల ఆధీనంలోకి వెళ్లి, అదే సందేశం ఆటోమేటిక్‌గా ఇతర గ్రూపులకు పంపబడుతోంది. ఆదివారం అధికారులు, మీడియా, విద్యార్థుల గ్రూపులు కూడా ప్రభావితమయ్యాయి. ఫోన్ల డేటా నేరగాళ్లకు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలువురు పోలీసులకు, 1930…

Read More
whatsapp image 2025 11 20 at 11.04.06 am (1)

భారతదేశ 53వ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి గా : జస్టీస్ సూర్యకాంత్

ఢిల్లీ: 24 నవంబర్, 53వ CJI గా జస్టీస్ సూర్య కాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. Feb 9 2027 వరకు ఆయన ఈ పదవి లో కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్‌: హిసార్‌ గ్రామం నుంచి దేశ అత్యున్నత న్యాయ స్థానం వరకూ చేసిన ప్రస్థానం ఈ కథనంలో తెలుసుకుందాం. భారత న్యాయవ్యవస్థలో అత్యంత గౌరవనీయమైన స్థానమైన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) పదవికి చేపట్టిన జస్టిస్…

Read More
screenshot 2025 11 24 110823

తెలంగాణ బ్యాంకుల్లో అన్ క్లెయిమ్ డబ్బు రూ. 2 వేల 200 కోట్లు

80 లక్షల ఖాతాల్లో నిధుల గుర్తింపు ఎస్బీఐలోనే అత్యధికం.. ఆ తర్వాతి స్థానంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా అన్ క్లెయిమ్డ్ సొమ్ము డిసెంబర్ 31లోగా క్లెయిమ్ చేసుకోకపోతే ‘డీఈఏఎఫ్’కు బదిలీ హైదరాబాద్, వెలుగు: కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ, దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియకపోవడమో.. వెరసి రాష్ట్రంలోని బ్యాంకుల్లో కోట్ల రూపాయల సొమ్ము దిక్కులేనిదై…

Read More
screenshot 2025 11 23 182911

Chief Minister Revanth Reddy Reviews Arrangements for Telangana Rising Global Summit

Chief Minister Revanth Reddy conducted an inspection of the preparations for the upcoming Telangana Rising Global Summit at Bharat Future City. Scheduled for December 8 and 9, the event promises to draw representatives from across the globe. During his review, the Chief Minister offered multiple recommendations to the organising officials, emphasising the need for arrangements…

Read More

అక్రమ వలసల నియంత్రణలో 1950 చట్టం: సీఎం హిమంతా బిస్వ శర్మ మార్క్ చర్య

గువాహటి, నవంబర్ — అస్సాం ప్రభుత్వం అక్రమ వలసల నియంత్రణలో భాగంగా దాదాపు ఏడు దశాబ్దాల నాటి Immigrants (Expulsion from Assam) Act, 1950 అమలును మళ్లీ చురుకుగా ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలన, మానవ హక్కుల వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.ఇటీవల సోనిత్‌పూర్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులను ‘‘విదేశీయులు’’గా గుర్తించి 24 గంటల్లో రాష్ట్రం విడిచి వెళ్లాలని జిల్లా పరిపాలన జారీ చేసిన ఆదేశాలు ఈ చట్టం అమలుకు నూతన ఆరంభంగా భావిస్తున్నారు. విదేశీయుల…

Read More
417366 whatsapp image 2025 11 21 at 160913

HYDRAA recovers ₹700-Crore encroached land in Kondapur, fences off 4 acres of park space

HYDRAA’s intervention came after the Sri Venkateswara HAL Colony Residents Welfare Association lodged a complaint through the Prajavani grievance platform Hyderabad: The Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA) on Friday safeguarded nearly 4 acres of government land in Kondapur, valued at around Rs 700 crore. The land, earmarked for parks and public amenities,…

Read More
whatsapp image 2025 11 22 at 1.17.32 pm

మహిళ అసిస్టెంట్ పైలెట్ పై అత్యాచారం?

హైదరాబాద్:నవంబర్ 22మహిళా అసిస్టెంట్ పైలెట్ పై ఓ పైలట్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయింది.. తెలిసిన వివరాల ప్రకారం.. విమానయాన సంస్థలో పని చేస్తున్న యువతిపై పైలట్ అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రోహిత్ శరణ్, అనే వ్యక్తి బేగంపేట విమానాశ్రయంలో పైలట్‌గా పని చేస్తున్నాడు….

Read More