Telangana

HyderabadLatestTelangana

Hyderabad: హయత్‌నగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం: ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి.. తండ్రికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: నగరంలోని హయత్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎంబీబీఎస్‌ విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో

Read More
Andhra PradeshLatestNationalTelangana

tirumala donor benefits: తిరుమలలో అన్నదానం: రూ.లక్ష విరాళమిచ్చే భక్తులకు దర్శనం, ఇతర సౌకర్యాలివే

మన ప్రధాన దేవాలయాలు విరాళాలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయి. అన్నదానం నుంచి గోసేవ వరకు దాతలకు అవకాశం కల్పిస్తున్నాయి. వారి దాతృత్వానికి తగిన సత్కారమూ చేస్తున్నాయి. ప్రత్యేక దర్శనం,

Read More
HyderabadLatestNationalTelangana

చిన్నారులకు సోషల్‌ మీడియా బ్యాన్‌.. భారత్‌లో ఇది సాధ్యమేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్నారులపై సామాజిక మాధ్యమాలు (Social Media) తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మానసిక సమస్యలతోపాటు, వాటి ప్రభావం వల్ల తెలిసీతెలియని వయస్సులో కొందరు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు.

Read More
HyderabadLatestTelangana

రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌: రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు

Read More
HyderabadLatestTelangana

ఓడిన సర్పంచ్ అభ్యర్థిపై ట్రాక్టర్ ఎక్కించిన గెలిచిన అభ్యర్థి తమ్ముడు.. కామారెడ్డి జిల్లాలో ఘటన

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్ పేట్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. గ్రామంలో ఓడిన అభ్యర్థి పైకి గెలిచిన అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ ఎక్కించిన ఘటన

Read More
LatestPoliticsTelangana

Telangana News: ఓటెయ్యకపోతే నా డబ్బులు తిరిగివ్వండి ప్లీజ్‌

నార్కట్‌పల్లి: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచి అభ్యర్థి.. ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి వసూలు చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఔరవానిలో

Read More
HyderabadLatestNationalTelangana

PM Modi: కేరళలో భాజపా సరికొత్త చరిత్ర.. మోదీ హర్షం

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం (BJPs victory in the Thiruvananthapuram Corporation)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)

Read More
Andhra PradeshTelangana

లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 15 మంది మృతి!

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15

Read More
HyderabadLatestTelangana

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య

లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడదామని ఇంటికి పిలిచి యువకుడిని హతమార్చిన యువతి కుటుంబ సభ్యులు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మ గూడలోని సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్

Read More