National

డిసెంబర్లో కొత్త ఆధార్ కార్డు… వ్యక్తిగత వివరాలన్నీ తొలగింపు…

న్యూస్, న్యూఢిల్లీ : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ కార్డును పూర్తిగా పునఃరూపకల్పన చేయడానికి సిద్ధమైంది. డిసెంబర్ నెలలో విడుదల కాబోయే ఈ

Read More
HyderabadPoliticsTelangana

మంత్రి సీతక్క జిల్లాలో బరి తెగించిన ఇసుక మాఫియా

ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన ప్రజలు ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయింపు ఆందోళనకు దిగిన గ్రామస్తులపై దాడి

Read More
Telangana

ఏసిబీ వలలో తహసీల్దార్

మహబూబాబాద్ జిల్లా:: పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ ఓ రైతు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.

Read More
LatestPoliticsTelangana

సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు

డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ డిసెంబర్ 4న ఆదిలాబాద్ డిసెంబర్

Read More
HyderabadLatestTelangana

కల్వకుంట్ల కవిత అరెస్ట్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలురోకో చేపట్టారు. రైలు పట్టాలపై బైఠాయిస్తూ..

Read More
HyderabadInternationalNational

మరింత పెరగనున్న బంగారం.. వచ్చే ఏడాది 5,000 డాలర్లకు!

బంగారం ధరపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు వచ్చే ఏడాది ఔన్స్ పసిడి 5,000 డాలర్లకు చేరవచ్చని అంచనా అమెరికా ఆర్థిక సంక్షోభం, ఫెడ్

Read More
InternationalLatestNational

బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం.. రూ. 29 వేల కోట్ల ఆస్తులు గుర్తింపు

విదేశాల్లో రహస్య ఆస్తులు కూడబెట్టిన 24,678 మందిని గుర్తించిన ఐటీ శాఖ వీరి ఆస్తుల విలువ రూ. 29,208 కోట్లుగా అంచనా అంతర్జాతీయ ఒప్పందాలతో బడా బాబుల

Read More
Andhra PradeshNationalPolitics

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న శ్రీలక్ష్మి తరఫు

Read More
Andhra PradeshNational

అమరావతికి కొత్త కళ.. 15 బ్యాంకులకు నేడు శంకుస్థాపన

అమరావతిలో 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాలు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరు

Read More
Andhra PradeshHyderabadTelangana

ఈ నెల 29 నుంచి తిరిగి కురిసే వర్షాలు

తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలో చలిలో “పులి” మళ్లీ పంజా విసురుతున్నట్లుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతూ, సాయంత్రం 5–6 గంటల తర్వాత రాష్ట్రంలో ప్రజలు

Read More