LatestTelangana

మేడారం తిరుగువారానికి వెళ్తుండగా బొలెరో బోల్తా.. 15 మందికి గాయాలు

ములుగు/మేడారం:ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి–మేడారం మార్గంలో తిరుగువారం పండుగకు వెళ్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి

Read More
LatestTelangana

ఫిరాయింపుల కేసులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు క్లీన్ చిట్

హైదరాబాద్‌/జగిత్యాల:పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు ఊరట లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ మారారని ఆరోపిస్తూ

Read More
LatestTelangana

మేడారం జాతరతో ఆర్టీసీకి ₹3.28 కోట్ల ఆదాయం

భద్రాద్రికొత్తగూడెం :మేడారం మహాజాతర సందర్భంగా భక్తులను గమ్యస్థానానికి చేర్చడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. జాతర కాలంలో ప్రత్యేక బస్సు

Read More
InternationalLatest

ఏఐ షాక్‌.. కుదేలైన ప్రపంచ టెక్ షేర్లు

హైదరాబాద్ :ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ రోజురోజుకూ అత్యాధునికంగా మారుతూ మార్కెట్‌ను ఊహించని వేగంతో కుదిపేస్తున్నాయి. మానవుల అంచనాలకే కాదు… దశాబ్దాలుగా టెక్నాలజీ రంగాన్ని శాసిస్తున్న

Read More
LatestTelangana

ఇవాళ మేడారంలో తిరుగువారం పండుగ… మహాజాతరకు ముగింపు

మేడారం :మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం తిరుగువారం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. మహాజాతర ముగిసిన వారం రోజుల అనంతరం తిరుగువారం జరపడం ఆనవాయితీగా

Read More
LatestTelangana

మున్సిపల్ నామినేషన్ల విత్‌డ్రా చివరి రోజు హైడ్రామా

బీఫామ్‌లు దక్కక తిరుగుబాటు… రాజీనామాలు, ఆందోళనలు, చెప్పుల దాడులు హైదరాబాద్ / నెట్‌వర్క్ :మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ హైడ్రామా నడిచింది.

Read More
HyderabadLatestTelangana

రాష్ట్రంలో రోజుకు 250 మంది సైబర్ నేరాల బారిన… నెలలోనే రూ.158 కోట్ల నష్టం

హైదరాబాద్:రాష్ట్రంలో రోజుకు సగటున 250 మంది సైబర్ నేరాల బారిన పడుతుండగా, ప్రతిరోజూ రూ.5.5 కోట్లకు పైగా ప్రజలు మోసాలకు గురవుతున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే

Read More
HyderabadLatest

విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్‌కు ఇంకుడు గుంత తప్పనిసరి

హైదరాబాద్ సిటీ :హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని విలీన ప్రాంతాల్లో కొత్త వాటర్ కనెక్షన్లకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు

Read More
LatestNational

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4:భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ గౌరవ సభ్యుడు శ్రీ వడ్డేపల్లి రాంచందర్

Read More