Latest

LatestNational

డిజిటల్‌ అరెస్టు పేరుతో వృద్ధ దంపతుల నుంచి రూ.15 కోట్ల మోసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధ దంపతులు సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి తమ జీవితకాలం దాచుకున్న సుమారు రూ.15 కోట్లను కోల్పోయారు. 17 రోజులపాటు ‘డిజిటల్‌ అరెస్టు’ పేరిట

Read More
Andhra PradeshLatest

విజయవాడలో జోరుగా పందేల బరులు.. గోదావరి జిల్లాల్ని తలపించే పరిస్థితి

విజయవాడ: మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి పండగ వచ్చిందంటే ఆ సందడే వేరు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముందుగానే సంక్రాంతి పండగ హడావుడి కనిపిస్తోంది. గోదావరి జిల్లాలను

Read More
LatestTelangana

Medaram Jatara 2026: మేడారానికి తరలివెళ్తున్న భక్త జనం.. వనదేవతల సన్నిధిలో భారీ రద్దీ!

ములుగు: సమ్మక్క-సారలమ్మ ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర(Medaram jatara)కు భక్తులు ముందుగానే తరలివెళ్తున్నారు. దీంతో

Read More
Andhra PradeshHyderabadLatestTelangana

టికెట్ లేకుండా రైళ్లలో.. ఇంత మంది జర్నీ చేస్తున్నారా..? ఒక్క జనవరి 10నే ఎంత ఫైన్ వసూలైందంటే..

దక్షిణ మధ్య రైల్వే టికెట్ చెకింగ్ రెవెన్యూపై కీలక ప్రకటన చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో.. ఒక్క జనవరి 10వ తేదీనే కోటీ 22 లక్షల

Read More
HyderabadLatestTelangana

ColdWaveAlert: తెలంగాణలో మూడ్రోజులు జాగ్రత్త, చలి మరింత తీవ్రం

తెలంగాణపై చలి పంజా రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈదర గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం

Read More
LatestNational

SBI బ్యాంక్ పాత కస్టమర్లకు 2 లక్షలు ఇస్తుంది ! ఎందుకో తెలుసా..

కొన్నిసార్లు, మీకు అనుకోకుండా  డబ్బు అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఎక్కువగా మీరు ఫ్రెండ్స్, బంధువులు లేదా పరిచయస్తులను అడిగి  డబ్బును తీసుకునేందుకు  ప్రయత్నిస్తారు. కానీ

Read More
LatestTelangana

విజయవాడ ప్రయాణికులకు పూలతో శుభాకాంక్షలు – ‘హ్యాపీ జర్నీ’ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడకు వెళ్తున్న వాహనదారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ సందర్భంగా ప్రయాణికులకు పూలు

Read More
HyderabadLatestTelangana

శంకుస్థాపనలు: రూ.175 కోట్ల పనులకు శ్రీకారం

రామగుండం అభివృద్ధికి మంత్రుల శంకుస్థాపనలు: రూ.175 కోట్ల పనులకు శ్రీకారంరామగుండం నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్

Read More
HyderabadLatestTelangana

సంక్రాంతి పండుగతో ఖాళీ అవుతున్న హైదరాబాద్..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం పల్లె బాట పడుతుంది. ఈ ఏడాది కూడా అదే దృశ్యం పునరావృతమవుతోంది. నగరంలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో

Read More
HyderabadLatestTelangana

టోల్ గేట్ల వద్ద 3వ రోజు కొనసాగుతున్న వాహనాల రద్దీ

హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీయాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద క్యూ కట్టిన వాహనాలు ఇప్పటివరకు 1,30,000 వాహనాలు వెళ్లినట్లు సమాచారంవరుస సెలవులు కావడంతో

Read More