National

HyderabadLatestNationalTelangana

ఇతనికి సంక్రాంతి ఆనందం లేకుండా పోయింది.. హైదరాబాద్లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరిట రూ.27 లక్షల మోసం

ఎంత అవగాహన కల్పిస్తున్నా ఆన్ లైన్ ట్రేడింగ్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. రూపాయి పెట్టుబడికి మూడు నాలుగు రెట్లు లాభం వస్తుందని ఆశ చూపి అమాయకులను ట్రాప్

Read More
Andhra PradeshLatestNationalTelangana

పండుగ ప్రయాణికులకు ఊరట: గుంటూరు–విజయవాడ పబ్లిక్‌కు గుడ్ న్యూస్

హైదరాబాద్: సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి కాకినాడకు, కాకినాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నంబర్.. 0748‌‌0 రైలు

Read More
LatestNational

ఈమె నిజాయితీకి కొలమానం లేదు.. రూ.45 లక్షల బంగారాన్ని పోలీసులకు అప్పగించిన కార్మికురాలు

జీవితంలో సెటిల్ అయిపోయే అవకాశాలు కొందరిని వెతుక్కుంటూ వస్తుంటాయి. కానీ అందరూ వాటిని సొంతం చేసుకోరు. అప్పనంగా వచ్చింది మనకెందుకులే.. మన కష్టార్జితమే మనకు చాలు అనుకుంటుంటారు.

Read More
LatestNational

కష్టమర్ షాక్: జొమాటోలో ఆర్డర్ చేస్తే రూ.655.. రెస్టారెంట్ కి వెళ్లి కొనుక్కుంటే రూ.320..

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడటం ఈ రోజుల్లో ప్రజలకు ఒక వ్యసనం లాగా మారిపోయింది. మనం ఇంట్లో కూర్చుని ఆర్డర్ చేసే బిర్యానీ నుంచి పిజ్జా

Read More
Andhra PradeshHyderabadLatestNational

పీఎస్‌ఎల్‌వీ-సీ62 మిషన్‌లో అంతరాయం.. ఇస్రో ఛైర్మన్‌ వెల్లడి

శ్రీహరికోట: పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా ద్వారా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘‘ఈఓఎస్‌-ఎన్‌1’’

Read More
HyderabadLatestNationalTelangana

నింగిలోకి దూసుకెళ్లిన.. PSLV-C62 రాకెట్

ఈ ఏడాది తొలి పీఎస్‌‌ఎల్వీ–సీ62 రాకెట్‌‌ను నింగిలోకి దూసుకెళ్లింది.  ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 1485 కేజీల ఉపగ్రహాన్ని 

Read More
LatestNational

జమ్మూ కాశ్మీర్‎లో పాక్ డ్రోన్ల కలకలం.. బార్డర్‎లో మరోసారి దాయాది దేశం కవ్వింపు చర్యలు

శ్రీనగర్: సరిహద్దు వెంబడి పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఆదివారం (జనవరి 11) జమ్మూ కాశ్మీర్‌లోని సాంబా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ

Read More
LatestNational

డిజిటల్‌ అరెస్టు పేరుతో వృద్ధ దంపతుల నుంచి రూ.15 కోట్ల మోసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృద్ధ దంపతులు సైబర్‌ మాయగాళ్ల వలలో చిక్కి తమ జీవితకాలం దాచుకున్న సుమారు రూ.15 కోట్లను కోల్పోయారు. 17 రోజులపాటు ‘డిజిటల్‌ అరెస్టు’ పేరిట

Read More
LatestNational

SBI బ్యాంక్ పాత కస్టమర్లకు 2 లక్షలు ఇస్తుంది ! ఎందుకో తెలుసా..

కొన్నిసార్లు, మీకు అనుకోకుండా  డబ్బు అవసరం అయ్యే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఎక్కువగా మీరు ఫ్రెండ్స్, బంధువులు లేదా పరిచయస్తులను అడిగి  డబ్బును తీసుకునేందుకు  ప్రయత్నిస్తారు. కానీ

Read More
HyderabadLatestNationalTelangana

Cyber Crime Hyderabad: మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం

హైదరాబాద్: సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డ ఓ మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఏకంగా రూ.2.58కోట్ల మేర నష్టపోయారు. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More