Telangana

HyderabadLatestTelangana

ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ కీలక నిర్ణయం – కార్మికులతో చర్చలకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె అంశం హాట్‌టాపిక్‌గా మారుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కీలకంగా చర్చించారు. సమావేశం

Read More
HyderabadLatestTelangana

ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల షాక్..? రూ.25–28 పెంపు అంచనా – కేంద్రం క్లారిటీ

దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ముగింపు దశకు చేరుకోగా, పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై మరోసారి చర్చలు వేడెక్కుతున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ Kotak Institutional Equities

Read More
HyderabadLatestTelangana

కేబీఆర్ పార్క్ చుట్టూ అభివృద్ధి పనులు వేగం1,500 చెట్ల గుర్తింపు – 380 చెట్ల ట్రాన్స్‌లోకేషన్‌కు నిర్ణయం

హైదరాబాద్:నగరంలోని KBR National Park చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేశారు. ఈ పనులలో భాగంగా ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియన్‌లలో ఉన్న చెట్ల

Read More
HyderabadLatestTelangana

సమ్మె పరిష్కారం కాదు… విధుల్లో చేరండి: ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 22:సమస్యలకు సమ్మె శాశ్వత పరిష్కారం కాదని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

Read More
LatestTelangana

నిర్మల్‌లో విషాదం: ఆపరేషన్ చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి

నిర్మల్:ప్రాణాలను కాపాడే వైద్యుడే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన డాక్టర్ సురేందర్, ఓ పేషెంట్‌కు ఆపరేషన్ చేస్తుండగా అకస్మాత్తుగా

Read More
HyderabadLatestTelangana

ఆర్టీసీ జేఏసీ బంద్ ప్రభావం: బస్సులు డిపోలకే పరిమితం – మెట్రో స్టేషన్లలో రద్దీ పెరుగుదల

హైదరాబాద్, ఏప్రిల్ 22:ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌తో నగరంలో బస్సు సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మె ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు

Read More
HyderabadLatestTelangana

గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం అండగావిధి నిర్వహణలో మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, ఏప్రిల్ 22:విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోందని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి Dr. G.

Read More
HyderabadLatestTelangana

రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలి – ఎలక్ట్రిక్ వాహనాల్లో భారత్ ముందుండాలి: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, ఏప్రిల్ 22:భారతదేశంలో రేర్ ఎర్త్ ఖనిజాల అన్వేషణను వేగవంతం చేసి, వాటి సమర్థ వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కార్మిక, ఉపాధి మరియు గనుల

Read More